కెసిఆర్ పై అసత్య ప్రచారం
జుక్కల్ లో టిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన జుక్కల్ సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలో మంగళవారం రోజు గత రెండు రోజులు నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అయినటువంటి కేసీఆర్…
నవోదయలో 8వ తరగతి సీటు సాధించిన సాయి ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థి
విద్యార్థిని అభినందించిన ఎంపీడీవో తాళ్లూరి రవి జూలూరుపాడు,జనం న్యూస్(సెప్టెంబర్ 02): జూలూరుపాడు మండలం కేంద్రంలోని పాపకొల్లు రోడ్డు నందు కలిగిన సాయి ఎక్సలెంట్ స్కూల్ లో మొగిలి గీతిక విద్యార్థిని 8వ తరగతికి నవోదయ సీటు సాధించడం జరిగినది. ఈ సందర్భంగా…
మండల ప్రజా పరిషత్ పాఠశాల నర్సింగాపూర్ స్కూల్ పిల్లలకు పెల్ట్స్ &గ్లాస్సెస్ వితరణ
(జనం న్యూస్ 2 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలo నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో, మండల ప్రజా పరిషత్ పాఠశాలలో మంగళవారం రోజున స్కూల్ పిల్లలకు పూర్వ విద్యార్ధి చెవుల నరేష్ తను చదువుకున్న స్కూల్ కి ఏదో సహాయం చేయాలనే…
రోగులపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు విచారణ చేపట్టాము. డాక్టర్ మురళీకృష్ణ.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 2 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఎయిడ్స్ రోగులపై అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తమను ఇష్టం సారంగా తిడుతున్నారని, ప్రజాసమస్యల పరిష్కార వేదికలో గత నెల 25వ తేదీన పల్నాడు జిల్లా…
గణేష్ సెంటర్లో వరసిద్ధి వినాయక మండపంలో భారీ అన్న సమారాధన
జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన గణేష్ సెంటర్లో వరసిద్ధి వినాయక మండపంలో ఈరోజు భారీ అన్న సమారాధన మండల కేంద్రమైన కాట్రేని కోన మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి ఏటా ఇక్కడ…
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకు
పాపన్నపేట సెప్టెంబర్ 01 (జనంన్యూస్) పాపన్నపేట మండలంలోని చాలా గ్రామాలు అతలాకుతలం గా మారి వేల ఎకరాల వరి పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై మండలంలోని భాజపా నాయకత్వం గౌరవనీయ ఎంపీ రఘునందన్ రావు గారికి ఈ…
పాతూర్. హనుమాన్ ఆలయం వద్ద వైభవంగా కుంకుమార్చన
పాపన్నపేట, సెప్టెంబర్ 1, (జనంన్యూస్) పాపన్నపేట లోని పాతూరు కాలనీలో హనుమాన్ ఆలయం వద్ద సోమవారం గణపతి మండపంలో అర్చకులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో వినాయక పూజ కార్యక్రమంలో దేశబోయిన దామోదర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం పుణ్యవచనం నిర్వహించారు. మహిళలు భారీ…
ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు
గుంతల మాయమైన శేకపూర్ గ్రామంలో గల మెన్ రొడ్దు నిద్రమత్తులో ఆర్అండ్ బి శాఖ జనం న్యూస్ సెప్టమీబర్ 2 : ఐదు రోజుల్లో జాతర ఉన్న కనికరం చూపని ప్రజాప్రతినిధులు, అధికారులు జహీరాబాద్. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని ప్రయాణికులు ఆ…
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గోవా రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు…
జగన్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కాబట్టి చంద్రబాబు కూటమి ప్రభుత్వం మౌళిక వసతులు కల్పించారా.-పేదల పైన కుటిల రాజకీయాలు చేస్తున్న పాలకుల విధానం సిగ్గు చేటు.
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ధ్వజం. జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకి జగనన్న కోలనీలు నిర్మాణం చేసి ఇళ్ళు ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ముఖ్యమంత్రి…