• September 2, 2025
  • 25 views
జగన్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కాబట్టి చంద్రబాబు కూటమి ప్రభుత్వం మౌళిక వసతులు కల్పించారా.-పేదల పైన కుటిల రాజకీయాలు చేస్తున్న పాలకుల విధానం సిగ్గు చేటు.

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ధ్వజం. జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకి జగనన్న కోలనీలు నిర్మాణం చేసి ఇళ్ళు ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ముఖ్యమంత్రి…

  • September 2, 2025
  • 22 views
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గోవా రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు…

  • September 2, 2025
  • 31 views
వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

జనం న్యూస్ 02 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తోటపాలెం యువత గణేష్ ఉత్సవ కమిటీ శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా ఈరోజు తోటపాలెం గ్రామంలోని రామాలయం ఆలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.కమిటీ…

  • September 2, 2025
  • 22 views
పుష్ప సురేష్ శర్మను సన్మానించిన గణేష్ ఉత్సవ కమిటీ

జనం న్యూస్ సెప్టెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ గణేష్ ఉత్సవాలు సందర్భంగా హైదరాబాద్ వెంకటగిరి మహాదేవ్ యూత్ అసోసియేషన్ సభ్యులు సీనినటుడు పుష్ప సురేష్ శర్మను ఘనంగా సత్కరించింది. టీవీ , సీని రంగాల్లో రాణించడంతో పాటు పుల…

  • September 2, 2025
  • 231 views
పోచారం గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం

నిర్వహించిన పోచారం గ్రామ ప్రజలు 4 లక్షల10 వేయిల రూపాయలకు లడ్డూని కైవసం చేసుకున్న చిదురుప్ప భాస్కర్ గౌడ్ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరింపజేసిన కళాకారులు జనం న్యూస్ సెప్టెంబర్ 02 సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల పోచారం గ్రామంలో…

  • September 2, 2025
  • 23 views
భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో భగవాన్ బాల రాముని జయంతి వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు లెక్కల జలంధర్ రెడ్డి అడ్వకేట్ ఆధ్వర్యంలో జరిగిన దేశవ్యాప్తంగా భారతీయ కిసాన్ సంగ్ అనేక…

  • September 2, 2025
  • 22 views
జగదాంబ తండాలో రేషన్ కార్డులు పంపిణీ..!

జనంన్యూస్. 02.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలంలోని జగదాంబ తండా గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రేషన్ కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు 30 రేషన్ కార్డులను పంపిణీ చేశారు . కొత్త…

  • September 2, 2025
  • 22 views
శాయంపేట మండలం కు 70 టన్నుల యూరియా దిగుమతి

జనం న్యూస్ సెప్టెంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతులకు యూరియా అందు బాటులో ఉంచినట్లు ఏఓ గంగా జమున తెలిపారు మండల పరిధిలోని సాయి ఫెర్టిలైజర్స్ షాప్ లో 25 టన్నుల యూరియా…

  • September 1, 2025
  • 33 views
యశోదమ్మ గారి మృతి బాధాకరం

మాజీ శాసనసభ్యులు నల్గొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ పీఏ పల్లి మండలం మల్లాపురం గ్రామం మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారి మాతృమూర్తి యశోదమ్మా గారి మృతిబాధాకరం అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర…

  • September 1, 2025
  • 45 views
అక్రమ మట్టి త్రవ్వకాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: సానికొమ్ము రాంరెడ్డి

పెద్దపల్లి, సెప్టెంబర్ 02, జనం న్యూస్ పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట, కాసులపల్లి, కాచాపూర్, ర్యాకలదేవ్‌పల్లి, రాఘవాపూర్, గౌరెడ్డిపేట, కన్నాల, అందుగలపల్లి గ్రామాల రెవెన్యూ శివారులలో ప్రభుత్వ, పట్టా, ఫారెస్ట్ భూముల నుండి అనుమతి లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరిపి, మట్టిని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com