• April 15, 2025
  • 16 views
కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. జనం న్యూస్,ఏప్రిల్15,జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 17న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడుతున్నామని ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం…

  • April 15, 2025
  • 15 views
సమసమాజ నిర్మాణ కోసం పాటుపడిన పోరాటయోధుడు అంబేద్కర్ ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు దళిత సంక్షేమం, అభ్యున్నతికి ఏ పార్టీ అమలుచేయని పథకాలు టీడీపీ అమలుచేసింది : ప్రత్తిపాటి. అంటరానితనం, వివక్షకు వ్యతిరేకంగా, సమాజంలోని అన్నివర్గాల ప్రజల ఐక్యతకోసం, సమసమాజ నిర్మాణంకోసం…

  • April 15, 2025
  • 19 views
భక్తులకు మజ్జిగ పంపిణీ ఉచిత ఆటో ప్రయాణం

జనం న్యూస్, ఏప్రిల్15,అచ్యుతాపురం: మండలం పేరుగాంచిన శ్రీ చోడమాంభిక అమ్మవారి పండగ సందర్భంగా మోసయ్య పేట శ్రీ యువశక్తి ఆటో యూనియన్ అసోసియేషన్ సీఐటీయూ అనుబంధం వారి ఆధ్వర్యంలో మోసయ్యపేట నుండి చోడపల్లి గుడికి వెళ్లే భక్తులకు పది ఆటోలను పెట్టి…

  • April 15, 2025
  • 12 views
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గస్థాయి సమావేశం..!

జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి. బి ఆర్ ఎస్ పార్టీ రజితోత్సవ వేడుక సన్నాహక సమావేశం బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో డిచ్ పల్లి లోని జి కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. రూరల్ ప్రాంతంలోని కార్యకర్త నుండి సీనియర్ నాయకుల వరకు…

  • April 15, 2025
  • 8 views
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

జనం న్యూస్,ఏప్రిల్15, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

  • April 15, 2025
  • 17 views
బిసి హాస్టల్ వర్కర్స్ ల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి

జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం జిల్లాలో బిసి హాస్టల్స్ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల 12 నెలల పెండింగ్ వేతనాలు వేంటనే చెల్లించాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన…

  • April 15, 2025
  • 19 views
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

జనం న్యూస్,ఏప్రిల్15,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్టిబిఎల్ ఎమ్మెల్యే నివాసం వద్ద ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలమంచిలి…

  • April 15, 2025
  • 16 views
మే-20న జరిగే దేశ వ్యాపిత సమ్మెను జయప్రదం చేయండి

ట్రేడ్ యూనియన్ సెంటర్ అఫ్ ఇండియా (టియుసిఐ)జిల్లా అధ్యక్షులు గోగార్ల తిరుపతి జనం న్యూస్ ఏప్రిల్ 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మే-20వ తేదీన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని…

  • April 15, 2025
  • 13 views
పాఠశాలల పరిరక్షణకు, అడ్మిషన్ పెంపకై రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సహకరిస్తుంది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట మండల విద్యా శాఖధికారి కి ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశంలోఎస్టీయు ప్రాతినిధ్యం చేయడం జరిగింది మండల విద్యాశాఖకార్యాలయం నందు చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి ఏ…

  • April 15, 2025
  • 17 views
హనుమాన్ శోభాయాత్ర ఏర్పాటులను పర్యవేక్షిస్తున్న హిందూ సంస్థలు

జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈనెల ఏప్రిల్ 26వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సుంకర మెట్టు సత్యనారాయణ స్వామి దేవాలయం జంక్షన్ నుండి కొత్తూరు జంక్షన్ వద్ద హనుమాన్ దేవాలయం వరకు వేల సంఖ్యలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com