ప్రతి మొకనూ సంరక్షించాలి
వేసవి కాలంలో నర్సరీలో మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్…
ప్రతి మొకనూ సంరక్షించాలి
వేసవి కాలంలో నర్సరీలో మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి మండల ప్రత్యేక అధికారి శిరీష జనం న్యూస్…
అరబుపాలెంలో అయోధ్య రామునికి హారతి పట్టిన సుందరపు
జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీరామరక్ష రథయాత్ర రెండవ రోజు మునగపాక మండలం అరబుపాలెం గ్రామం నుండి రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్ర లో ఎలమంచిలి శాసనసభ్యులు సుందర్ విజయకుమార్ పాల్గొని అయోధ్య రామని దర్శించుకుని హారతి…
వేములకుర్తి లో జై బాబు జై భీమ్ జై సమిధన్ కార్యక్రమం
జనం న్యూస్, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: వేములకుర్తి గ్రామంలో జై బాబు జై భీమ్ జై సమిధన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జువాడి రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ కృష్ణారావు హాజరైనారు వారు భారత రాజ్యాంగాన్ని రాసిన మహానీయుడు డాక్టర్…
బాలవికాస స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట మండలం లోని మడిపల్లి గ్రామంలో అంబాల సుమలత శ్రీనివాస్, దంపతుల ఏర్పాటు…
ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించండి..!
జనంన్యూస్. 15. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని గాడ్కోల్ గ్రామం లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కూలీ డబ్బులను ఇప్పించకుండా అవకతవలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్ ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించి కూలీలకు…
సబ్సిడీలో తాడిపత్రిల పంపిణీ..!
జనంన్యూస్. 15. సిరికొండ. ప్రతినిధి. పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్. మరియు జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి. సహకారంతో సిరికొండ మండలంలో రైతులకు అతి తక్కువ ధరకు తాడిపత్రి షీట్లు, సిరికొండ మండలంలో వర్షాకాలంలో ధాన్యం తడవకుండా రక్షించేందుకు, రైతుల అవసరాలను…
మైనారిటీ సెల్ చిన్నకోడూరు మండల ప్రధానకార్యదర్శి గా మహమ్మద్ సలీమ్ జనం న్యూస్ :15 ఏప్రిల్ మంగళవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:వై.రమేష్ నియామక పత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షులు మాజర్ మాలిక్చిన్నకోడూరు మండల మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన…
వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి. వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కార్యదర్శి పీ. రామకృష్ణ ప్రకటన. వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నాం అని, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ…
తేదీ18-5- 2025 న ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
జనం న్యూస్ – ఏప్రిల్ 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక తేదీ 18- 5- 2025 న ఏఈ/ 77 ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్…