మేడే ను జయప్రదం చేద్దాం
జనం న్యూస్ ఏప్రిల్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ గ్రామ పంచాయితీ కార్మికుల యూనియన్ సీఐటీయూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సి.ఐ.టి.యు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి మాట్లాడుతూ… మే ఒకటో…
ప్రతిభ చాటిన విష్ణు ఉన్నత పాఠశాల విద్యార్థులు
జనం న్యూస్. ఏప్రిల్ 30. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్ ఐటి విష్ణు ఉన్నత పాఠశాల విద్యార్థులు 2024. 2025. విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ…
కేజీబీవీ బిచ్కుంద ఎస్ఎస్సి ఫలితాలు
బిచ్కుంద ఏప్రిల్ 30 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లొని కేజీబీవీ పాఠశాలలో మొత్తం 34 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 30 మంది ఉత్తీర్ణత సాధించగా నలుగురు విద్యార్థులు పరీక్షలలో…
జే పి ఎచ్ ఎస్ లో 10 వ తరగతి విజయం సాధించిన గ్రామలు
జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలలో 10 తరగతి పరీక్షలు గత నెలలో మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఒక్క స్థానం లో జే పి ఎచ్…
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి
హుజురాబాద్ ఆర్డీవోకు రమేష్ కి వినతి పత్రం, జమ్మికుంట మాజీ జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్.. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని జమ్మికుంట మాజీ జడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ…
జిల్లా పరిషత్(బాలుర) ఉన్నత పాఠశాల పదవ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత.
జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి విద్యా సంవత్సరానికి గాను కుంకుమేశ్వర స్వామి గుడి ముందు ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాల. ఈరోజు వెలువడిన పదవ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిందని.…
మండవ శాంతి బాబు మరణం సిపిఎం పార్టీకి తీరనిలోటు
జనం న్యూస్ మే 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని కలకోవ సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి మండవ శాంతి బాబు సంతాప సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి…
వైసీపీని వీడి పలువురు జనసేన పార్టీలో చేరిక
జనం న్యూస్, ఏప్రిల్30 అచ్యుతాపురం:జనసేన లో చేరికలు భారీగా పెరిగిపోయాయి. మల్లవరం,ఉప్పవరం, నరంద్రపురం,అచ్యుతాపురం, తిమ్మరాజుపేట, చెర్లోపాలెం గ్రామాలకు చెందిన సుమారు 200 మందితో సర్పంచ్లు పిన్నమరాజు వాసు,సకల ఉమా మహేశ్వరి,చిన్ని శ్రీనివాసుతో పాటు శ్రీను,శివ,నాగు,గౌతమ్,ప్రకాష్ రావు,బాబ్జి,టీంకు వైసీపీ పార్టీ వైఖరి నచ్చిక…
కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
తాసిల్దార్ జి రమేష్ బాబు,, పట్టణ సీఐ వరగంటి రవి. జనం న్యూస్ // ఏప్రిల్ // 30 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోగల 8వ వార్డులోని సర్వే నంబర్ 793/ఏ/2, 793/బి లో…
పౌర హక్కులపై అవగాహన అవసరం
పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి పౌర హక్కులకు భంగం కలిగించొద్దు డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ జనం న్యూస్ మే 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన…