• April 6, 2025
  • 54 views
కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి

జనం న్యూస్, ఏప్రిల్ 7 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించు కొని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత నెల…

  • April 6, 2025
  • 48 views
శ్యామప్రసాద్, దీన్ దయాల్, అటల్ జీ ఆశయాలను సాధిద్దాం..!

జనంన్యూస్. 06. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూర్ నగరం : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్…

  • April 6, 2025
  • 63 views
బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దాం

హక్కులకై పోరాడు బాధ్యతలకై నిలబడు….అనే నినాదంతో భారతదేశ ఉప ప్రధానిగా సేవలందించిన గొప్ప మేధావి హత్నూర గ్రామంలో డబ్బులతో భారీ ర్యాలీ. జనం న్యూస్. ఏప్రిల్ 5. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇన్చార్జ్.(అబ్దుల్ రహమాన్) స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు…

  • April 6, 2025
  • 61 views
జనం న్యూస్ తరుపున హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

జనం న్యూస్ // ఏప్రిల్ // 6 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లో ని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్న మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు స్వాగతం.. ధర్మసంస్థాపనకై…

  • April 6, 2025
  • 75 views
వెలగని వీధిలైట్లు- నందికొండవాసులకు తప్పని తిప్పలు

జనం న్యూస్- ఏప్రిల్ 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ వాసులకు వెలగని వీధిలైట్లతో తిప్పలు తప్పట్లేదు, నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఆరు వార్డులలో చాలా చోట్ల వీధిలైట్లు వెలుగక కాలనీవాసులు అవస్థలు…

  • April 6, 2025
  • 64 views
భీముని చెరువు లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

సంఘటన స్థలాన్ని పరిశీలించిన హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్. జనం న్యూస్. ఏప్రిల్ 5. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాన్ఫరెన్స్ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు…

  • April 6, 2025
  • 48 views
కళావిహీనంగా రంగనాథ రంగశాల (ఆడిటోరియం)

జనం న్యూస్ – ఏప్రిల్ 6- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఎంతోమంది కళాకారులకు నిలయంగా ఉన్న ఒకప్పటి రంగనాథ రంగశాల (ఆడిటోరియం) ఇప్పుడు కళావిహీనంగా మారిపోయింది, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అధికారులకు, ఉద్యోగులకు ఆటవిడుపుగా ఈ…

  • April 6, 2025
  • 44 views
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో బూత్ అధ్యక్షులు లా ఆధ్వర్యంలోభారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పున్నం సాంబయ్య భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం…

  • April 6, 2025
  • 58 views
దాడి కేసును త్వరలోనే ఛేదిస్తాం:విజయనగరం స్ప్

జనం న్యూస్ 06 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై దాడికి పాల్పడిన కేసు మిస్టరీని త్వరలో ఛేదిస్తామని, నిందితులను త్వరితగతిన కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. శనివారం ఆయన…

  • April 6, 2025
  • 53 views
గంటల వ్యవధిలో పోక్సో కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం

విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 06 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రంగరాయపురం గ్రామంలో 5సం.ల మైనరు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 17సం.ల మైనరు బాలుడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా విజయనగరం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com