• February 25, 2025
  • 79 views
ఇరుకు రోడ్డుపై ఇబ్బందులు ఎన్నో..!

జనంన్యూస్. 25. నిజామాబాదు. సిరికొండ. సమస్యల సడకపై ఆదర్శ పాఠశాల.. రూరల్ ఎమ్మెల్యే జరదేకో. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాల. కు మండల కేంద్రం నుండి 1/2 కిలోమీటర్ దూరంలో గలదు ఇక్కడికి చేరుకోవడానికి…

  • February 25, 2025
  • 71 views
మా భూములపై చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి’

జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మా భూములకు శాశ్వత భూ హక్కులు కల్పించాలని విజయనగరం కలెక్టరేట్‌ వద్ద రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. కొత్తవలస మండలం, చిన్నిపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో వంశ పారంపరంగా…

  • February 25, 2025
  • 75 views
అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం కమిటీ వేయాలి

జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీను వేయాలని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం జిల్లా ప్రతినిధి సూరప్పడు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద సంఘ నాయకులతో కలిసి సోమవారం…

  • February 24, 2025
  • 81 views
పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

జనం న్యూస్ ఫిబ్రవరి 24 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతం పోట్రూ సందర్శించారు. సోమవారం పాఠశాలలో ని ఏ వన్ ఆర్టిఫిషియల్…

  • February 24, 2025
  • 85 views
ఎమ్మెల్సీ ఎన్నికల రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బిచ్కుంద ఫిబ్రవరి 24 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ మెదక్-నిజామాబాద్- దిలాబాద్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్ లో బిచ్కుంద,జుక్కల్,మద్నూర్,డోంగ్లి మండలాల నాయకుల రివ్యూ…

  • February 24, 2025
  • 79 views
హనుమాన్ పతాక ఆవిష్కరణ

జనం న్యూస్ ఫిబ్రవరి 25: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మహాశివరాత్రి పర్వదినాన సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో శ్రీ కాశీ మహేశ్వర శ్రీ గోవిందంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం…

  • February 24, 2025
  • 82 views
పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోలోని పేరూరు ధర్మారం పరిధిలో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ టీం తో తనిఖీలు

పిబ్రవరి 24 జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం లో పేరూరు ధర్మారం గ్రామాల్లో ఎస్పీ శ్రీ డాక్టర్ శబరిష్ గారి ఆదేశాలమేరకుఏటునాగారం ఏఎస్పి శ్రీశివంఉపాధ్యాయ ఆదేశానుసారం వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఆధ్వర్యంలో పేరూరు…

  • February 24, 2025
  • 219 views
పులి సంచారం

జనం న్యూస్ 24 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి జైపూర్ మండలం లో ఉన్న కుందారం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది.అటవీ అభివృద్ధి సంస్థ( టీజీ ఎఫ్ డీసీ )కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో సంచరించిన పెద్ద…

  • February 24, 2025
  • 70 views
మర్పడగలో పద్యపుస్తకావిష్కరణ..

జనం న్యూస్;24 ఫిబ్రవరి సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;కృష్ణంవందే జగద్గురుమ్ హితీపరిషత్ సభ్యులు మర్పడ్గ విజయదుర్గమాతకు సమర్పిస్తున్న పద్య కదంబ సంకలన పుస్తకం విబుధసంసర్గ మర్పడ్గ విజయదుర్గ మకుటంతో శ్రీసంతానమల్లికార్జున స్వామి, విజయదుర్గామాత దేవాలయముల ర్వహణమండలి సౌజన్యంతో ప్రచురితమైన సంకలనమును నేడు…

  • February 24, 2025
  • 108 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జనం న్యూస్ ఫిబ్రవరి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని,రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com