• May 29, 2025
  • 38 views
100రూ కే రెండు లక్షల ప్రమాద భీమా….!!!

జనం న్యూస్ 29 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి పుట్టిన జీవి మరణించక తప్పదు, మరణించిన అనంతరం కోడిని కనీసం వంద రూపాయలకు కొనుక్కొని తింటారు, మేక మాంసం 500రూ వండుకుంటారు మరణించినఆవుల చర్మాలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి,…

  • May 29, 2025
  • 43 views
ఖరీఫ్ సీజన్ కు ముందస్తు ఏర్పాటు చేయాలి

జనం న్యూస్ మే 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మరి కొన్ని రోజుల్లో సీజన్ ప్రారంభమవుతున్నందున ముందస్తు ఏర్పాట్లు చేయాలని మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. గురువారం మునగాల మండలం లోని అన్ని సహకార సంఘాల సిఈఓ…

  • May 29, 2025
  • 58 views
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలి

జనం న్యూస్ మే 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ సీఈవో శిరీష అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో విత్తన దుకాణాల్లో విత్తనాలను మునగాల మండల ఎంపీడీవో…

  • May 29, 2025
  • 37 views
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత

జనం న్యూస్, మే 30( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) మర్కుక్ మండల్ ఇప్పలగూడెం గ్రామానికి చెందిన మూడు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను అందజేయడం జరిగింది. కోడూరి చంద్రకళ కి 54,000/-, నాయిని గొండ…

  • May 29, 2025
  • 41 views
రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు

జనం న్యూస్,మే29, అచ్యుతాపురం:విద్యుత్ నిర్వహణ పనుల్లో భాగంగా పలు ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 11కెవి ఫీడర్ పరిధిలోని వెస్ట్రన్ సెక్టార్ ఇండస్ట్రియల్ ఏరియా,బ్రాండిక్స్ అపెరల్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా,చిప్పాడ,పూడిమడక, కడపాలెం,జాలరి…

  • May 29, 2025
  • 41 views
ఉచిత సర్వీస్ క్యాంపు

(జనం న్యూస్ చంటి మే 29) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో తేదీ 29 /05/2025 రోజున ఎస్కార్డ్స్ కంపెనీ వారి కప్పిశ్వర ట్రాక్టర్స్ పవర్ ట్రాక్ షోరూమ్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలోని దౌల్తాబాద్ మండలంలోని సూరంపల్లి…

  • May 29, 2025
  • 40 views
ఘనంగా అహల్యాబాయ్ హోల్కర్ జయంతి వేడుకలు

జనం న్యూస్ మే 29 ముమ్మిడివరం ప్రతినిధి అంబాజీపేట మండలం గంగలకురు,ముసలపల్లి గ్రామంలో పవిత్రమూర్తి అహల్యాబాయ్ హోల్కర్ 300 వ జయంతి కార్యక్రమాలు మండల ఇంచార్జ్ కంముజు శ్రీనివాస్ అధ్యక్షతనముఖ్యఅతిథిలుగా నియోజవర్గ కన్వీనర్ చీకురుమేల్లి వెంకటేశ్వరరావు, జిల్లా జనరల్ సెక్రెటరీ గనిశెట్టి…

  • May 29, 2025
  • 98 views
చదువులో రాణించి రాష్ట్రంలో నాలుగవ ర్యాంక్..!

జనంన్యూస్. 29. నిజామాబాదు. రూరల్ ప్రతినిధి. శ్రీనివాస్. ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన తోట కీర్తన అనే విద్యార్థిని ధర్మారం B ప్రభుత్వ కళాశాలలో చదివిన నిరుపేద కుటుంబానికి చెందిన కీర్తన ఇంటర్మీడియట్ బైపిసి గ్రూప్ 993/1000 గాను మార్కులతో…

  • May 29, 2025
  • 35 views
హైదరాబాద్ లో సుజనా చౌదరిని, యోగక్షేమాలు తెలుసుకున్న బి.జె.పి. ‘వీరన్న చౌదరి’..

, జనం న్యూస్: మే 29 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత విజయవాడ శాసనసభ్యులు సృజనా చౌదరిని బిజెపి రాజనగరం నియోజకవర్గం ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి హైదరాబాదు లోని సృజనా చౌదరి స్వగృహంలో ఆయనను కలుసుకున్నారు. ఇటీవల…

  • May 29, 2025
  • 46 views
అన్నదాతను ఆదుకొలేని మద్దతు ధరలు..!

జనంన్యూస్. 29. నిజామాబాదు. ప్రతినిధి.. శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం నిన్న 14 రకాల పంటలకు మద్దతు ధరలను నిర్ణయంచేసి ప్రకటించింది. ధాన్యం పండించిన అన్నదాతను ఆదుకోలేని, మద్దతు గా నిలబెట్టలేని మద్దతు ధరలు ఉన్నాయని అఖిలభారత రైతుకూలీ సంఘం AIKMS జిల్లా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com