• May 12, 2025
  • 64 views
సిద్దిపేట జిల్లా యాదవ ఎంప్లాయిస్ నూతన కార్యవర్గం

జనం న్యూస్ :12 మే సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ సిద్దిపేటలో యాదవ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఇది సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ఉన్నత…

  • May 12, 2025
  • 72 views
కొట్టే కుంటంబ సభ్యుల సమవేశంలో కొట్టే శ్రీహరి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈరోజు ఒంగోలులో కొట్టే వెంకట నారయణ,కొట్టే మల్లికార్జున,కొట్టే రవింద్ర ఆధర్వంలో MSR రెసిడెన్సీలో ఉమ్మడి రాష్టలలోని కొట్టే కుంటుంబ సభ్యుల అత్మీయ సమవేశం అంగరంగ వైభవంగా జరిగింది,ఈ కార్యక్రమంలో కొట్టే కుంటుంబంలోని రాజకీయనాయకులు,వ్యాపారస్థులు,విద్యావేత్తలు,మేదావులు,రైతులు పాల్గొన్నారు.…

  • May 12, 2025
  • 47 views
ఉత్తమ సేవలకు గుర్తింపు..!

జనంన్యూస్. 12. నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు..అవార్డు దక్కడం అభినందనీయం బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి.. జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ ఏడిఈ తోట రాజశేఖర్ కు రెడ్ క్రాస్ లో రాష్ట్రపతి అవార్డు…

  • May 12, 2025
  • 42 views
అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

జనం న్యూస్ 12 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.రామచంద్రరావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ ఎమ్‌.రమణ, సిబ్బంది విజయనగరంలో దాడులు నిర్వహించారు. ఆదివారం లీలమహల్‌ సమీపంలో ఒకరిని 11 మద్యం బాటిల్స్‌తో పట్టుకుని, కేసు…

  • May 12, 2025
  • 52 views
ప్రజల రక్షణ, భద్రతకే “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 12 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రజల రక్షణ, భద్రత, నేరాలు, అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనుపరిధిలోని వై.ఎస్.ఆర్.నగర్ లో…

  • May 12, 2025
  • 48 views
సీనియార్టీ జాబితాపై స్పందించిన ఎస్టీ కమిషన్‌

జనం న్యూస్ 12 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ల సీనియార్టీ జాబితాలో దళితులు, గిరిజన అధికారులకు అన్యాయం జరిగిందనే వార్తలపై ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డా.డీవీజీ శంకర్రావు ఆదివారం స్పందించారు. పత్రికల్లో వచ్చిన కథనాలను కమిషన్‌…

  • May 12, 2025
  • 47 views
బంధువులకు బంగారం అప్పగించిన పోలీసులు

జనం న్యూస్ 12 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో అనుమానస్పదంగా తిరిగిన బొబ్బిలి మండలం పక్కకి చెందిన ప్రవీణ్‌ కుమార్‌ (రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి)ని పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ACP అప్పలరాజు…

  • May 11, 2025
  • 74 views
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి

జనం న్యూస్ మే 12( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన వేసవి సెలవుల్లో పిల్లలకు చదువుల భారం తగ్గిపోయి సెలవు రోజుల్లో హాయిగా గడపడానికి వివిధ చోట్లకి వెళుతుంటారు.వీధుల్లో ఆటలు ఆడుకోవడానికి చెరువుల్లో, బావుల్లో, కాలువలో, ఈతకని, ద్విచక్ర వాహనాల…

  • May 11, 2025
  • 97 views
దత్త గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన – అర్బన్ ఎమ్మెల్యే..!

జనంన్యూస్. 11.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం నేపథ్యంలో భారత త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యం ప్రసాదించాలని, భారత భూబాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com