• August 6, 2025
  • 64 views
ఘనముగా ఆచార్య కొత్త పల్లి జయశంకర్ జయంతి వేడుకలు

(జనం న్యూస్ 6ఆగస్టు ప్రతినిధి కాసిపేటరవి రవి) భీమారం మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణా…

  • August 6, 2025
  • 68 views
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి పల్నాడు పేట కు ఇన్ చార్జిగా జాన్ వంజా ముత్తయ్య.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ పల్నాడు జిల్లా ఇన్చార్జిగా& చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి గా వంజా జాన్ ముత్తయ్య మంగళవారం విజయవాడలోని…

  • August 6, 2025
  • 71 views
ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర సాధన…

  • August 6, 2025
  • 116 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మాత్తుగా తనిఖీ చేసిన ఆరోగ్య కేంద్రం అధికారి

జనం న్యూస్, ఆగష్టు 06, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలము: మండల పరిధిలోని జగ్గాసాగర్ గ్రామం లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ను జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నీలారపు శ్రీనివాస్ ఆకస్మికంగా…

  • August 6, 2025
  • 64 views
కోటప్పకొండ కార్య నిర్వాహణ అధికారి చంద్రశేఖర్ రావు కు ఆధ్యాత్మిక సేవా రత్న ఉత్తమ జాతీయ సేవా పురస్కారం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ, ISO సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి…

  • August 6, 2025
  • 71 views
జయశంకర్ వర్ధంతి..!

(జనంన్యూస్. 06.ప్రతినిధి. కాజీపేట రవి ) భీమారం మండల కేంద్రంలో బుధవారం రోజున తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మధుసూదన్ ఎం పి ఓ సతీష్ రెడ్డి మరియు సిబ్బంది జయశంకర్…

  • August 6, 2025
  • 66 views
పోడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి, ఏఐకేఎంఎస్.,!

జనంన్యూస్. 06.సిరికొండ.ప్రతినిధి. పోడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సిరికొండ ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్ మాట్లాడుతూ గడ్కోలు గ్రామంలో 2005 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం…

  • August 6, 2025
  • 69 views
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న ఆర్ఐ….

జుక్కల్ జులై 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం కేంద్రంలో బుధవారము ఉదయము ఆరు గంటల ప్రాంతంలో సిర్పూర్ మంజీర ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని అనుమతి పత్రాలు అడగడంతో పత్రాలు…

  • August 6, 2025
  • 71 views
నందికొండలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

అఖిలపక్షం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జనం న్యూస్- ఆగస్టు 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని గ్రంథాలయంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష…

  • August 6, 2025
  • 70 views
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 91 వ జయంతి వేడుకలు..!

జనంన్యూస్. 06.నిజామాబాదు. నిజామాబాద్ కమిషన రేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి వేడుకలు అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) శ్రీ బస్వారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా…