మూడు రోజుల పాటు ఉత్సవాలనిర్వహణ జుక్కల్ జనవరి 23:- జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో బస్వలింగ శివాచార్య మఠసంస్థానం లో మూడు రోజుల పాటు జరిగే వసంత పంచమి, రథ సప్తమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శుక్రవారం…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే పదో తరగతి పరీక్షల్లో వారు రాణించాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు ఉదారత చాటుకున్నారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ…
జనం న్యూస్ ;23 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్ : సిద్దిపేట పట్టణం భారత్నగర్లోని వివేకానంద విద్యాలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యాదేవి సరస్వతి పూజ నిర్వహించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్లా…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23 మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక నిరుపేద కుటుంబం వీధిన పడింది. మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లి ఎస్సీ కాలనీలో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో మురారి…
జనం న్యూస్ : 23 జనవరి శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సిద్దిపేట పట్టణం భారత్ నగర్ శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాదేవి సరస్వతి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా…
జనంన్యూస్. 23.శ్రీనివాస్ పటేల్.సిరికొండ. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని గడ్కోల్ గ్రామం లో కారోబార్ గా పనిచేస్తున్న కాసుల.సాయన్న రాజీనామా చెయడంతో అక్కడ కారోబార్ పోస్ట్ కు ఖాళీ ఏర్పడింది. అయితే ప్రస్తుత పాలక వర్గం కొత్త కారోబార్ ను…
డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ 23 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వచ్చినపుడల్లా కమీషన్ లు సిట్ విచారణల తో…
జనం న్యూస్ 23 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన:- ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు గద్వాల పట్టణం “విద్యతో పాటు విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు, భద్రతా అవగాహన…
జనం న్యూస్: పెబ్బేరు రిపోర్టర్ శివకుమార్ జనవరి 23 2026 శుక్రవారం రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెబ్బేరు మండల్ పెబ్బేర్ లో బిజెపికి సంబంధించిన నాయకులు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి…
జనం న్యూస్ 23 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటర్ గా తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ…