ధాన్యం వేలం డబ్బులను మిల్లర్లు జమ చేయాలి…. అదనపు కలెక్టర్ డి.వేణు
జనం న్యూస్, మార్చి 18, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) 2022-23 యాసంగి ధాన్యం వేలం సోమ్ము ప్రభుత్వానికి సకాలంలో జమ చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు రైస్ మిల్లర్లను ఆదేశించారు.సోమవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన…
ఆపదలో అండగా….నిలిచిన సిద్దులు
జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన కోడకండ్ల సాయి కిరణ్ వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కాగా సోమవారం…
మహారాష్ట్ర సరిహద్దును తనిఖీ చేసిన ఎస్పీ. ।
మద్నూర్ మార్చ్ 17 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సార్ సందర్శించారు. సోమవారం ఆయన పోలీస్ స్టేషన్ ను సందర్శించి కేసులకు…
డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
6 వ రోజుకు చేరిన గిరిజన హాస్టల్ వర్కర్ల సమ్మె జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ & ఔట్సోర్సింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ…
ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం
జనం న్యూస్- మార్చి 18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- శ్రీ వేమూరు అభిరామేశ్వరరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది, ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి శేషు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి
సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వైద్యాధికారి సీతారాం కి ఆశావర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్…
తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమానికి “వాడ బలిజ సేవా సంఘం మద్దతును స్వాగతిస్తున్నాం
వాడ బలిజ కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అచ్చునూరి కిషన్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర మిటీ సభ్యుడు. డర్ర దామోదర్ వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మార్చి 17 జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ ఈరోజు…
విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మండల కేంద్రం లోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో సోమవారం పదో తరగతి విద్యార్థులకు ఫేర్ వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమనికి వాంకిడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ముఖ్య…
బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
జనం న్యూస్, మార్చి 18, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్( ములుగు విజయ్ కుమార్) తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు స్థానిక సంస్థల్లో…
ఘనంగా లక్ష్మీనరసింహుని గాందోళి ఉత్సవం
జనం న్యూస్ మార్చి 18(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి అమ్మవార్లకు వేలాది మంది భక్తజనుల సమక్షంలో గాందోళి వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ…