• June 27, 2025
  • 37 views
వారికి బెయిల్‌ కూడా దొరకడం కష్టం: జిల్లా జడ్జి

జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక యువత మాదకద్రవ్యాల జోలికి పోవద్దని, మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పూల్‌…

  • June 27, 2025
  • 34 views
ప్రతీ ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరం కావాలి

విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపిఎస్. జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ‘డ్రగ్స్ దుర్వినియోగం మరియు రవాణ వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం” సందర్భంగా విజయనగరంపట్టణంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో లీప్యారడైజ్ ఫంక్షను హాలు…

  • June 27, 2025
  • 34 views
జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎం.ఎస్.ఎన్ రాజు

జనం న్యూస్ 27 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎం.ఎస్.ఎన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఒంగోలులో జరిగిన 36వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గ ఎంపిక జరిగింది.ఈ ఎంపిక ప్రక్రియలో విజయనగరం…

  • June 27, 2025
  • 283 views
మనిషి “సమయం లేదు” అంటూ తనను తానే మర్చిపోయాడు.

ప్రపంచం సులభమైంది,వేగం పెరిగింది,సాంకేతికత దగ్గరైంది,దూరాలు తగ్గాయి,ఆధునికత పెరిగింది,అవకాశాలు వచ్చాయి. పాటిల్ ఉదయ్ కుమార్ పత్రిక ప్రతినిధి జనం న్యూస్,జున్ 27, కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పత్రిక ప్రతినిధి పాటిల్ ఉదయ్ కుమార్, శుక్రవారం నేటి సమాజంలో జీవించే మనుషుల,కథనం…

  • June 27, 2025
  • 34 views
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి

జనం న్యూస్ జూన్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి ఆదేశానుసారం.శాయంపేట మండల కేంద్రంలోని మామిడి ప్రమోద్…

  • June 26, 2025
  • 39 views
మాదక ద్రవ్యాల నిర్మూలనకు నడుం బిగించాలి

ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్26,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యా ర్ధుల చేతుల్లోనే ఉందని,అందుకు…

  • June 26, 2025
  • 34 views
డ్రగ్స్ మత్తుకు యువత దూరంగా ఉండాలి

జనం న్యూస్ జూన్ 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ అండర్ పాస్ బ్రిడ్జి వద్ద మునగాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ర్యాలీ మరియు మానవహారం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా…

  • June 26, 2025
  • 37 views
అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం సీఐ ఎం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గురువారం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో కూటమి నాయకులు…

  • June 26, 2025
  • 42 views
రోడ్లపై పశువుల నియంత్రణ:

ఎస్సై కమలాకర్ హెచ్చరిక జనం న్యూస్ జూన్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిర్పూర్ టీ మండల కేంద్రంలోప్రధాన రోడ్లు పై ని ఎస్సై కమలాకర్ రోడ్లపై తిరుగుతున్న పశువుల యజమానులను హెచ్చరించారు. గురువారం రోజున స్థానిక బస్సు స్టాప్ వ్యాపార…

  • June 26, 2025
  • 39 views
షీ టీమ్ ఆధ్వర్యంలో నూతన చట్టాల పై విద్యార్థులకు అవగాహన సదస్సు

జనం న్యూస్ జూన్26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గారి ఆదేశాల మేరకు షీ టీం ఆసిఫాబాద్ సిబ్బంది డ్రగ్ అవేర్నెస్ పైన ఆసిఫాబాద్ లోని సెయింట్ మేరీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com