• March 27, 2025
  • 59 views
కార్మికుడి మృతికి నివాళి.

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం) నడిగూడెం గ్రామానికి చెందిన నిర్మాణ రంగా కార్మికుడు దేవరంగుల ఎల్లయ్య అకాల మృతి చెందడంతో ఆ సంఘం నాయకులు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం…

  • March 27, 2025
  • 57 views
శాయంపేట మండలంలో టీఆర్పీ ఎస్ మండల కార్యవర్గం ఎన్నిక

జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత కార్మికుల సంఘంలో తెలంగాణ రాష్ట్ర సంఘం టీఆర్పీఎస్ మండల కార్యవర్గాన్ని చేనేత సహకార సొసైటీలో ఎన్నుకున్నారు మండల అధ్యక్షులు గా సామల మధుసూదన్…

  • March 27, 2025
  • 65 views
కోదాడలో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయం- డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

రాష్ట్రానికే ఆదర్శం కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య జనం న్యూస్ మార్చి 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కోదాడలో మూడు రోజులపాటు రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సంస్కృతిక వేడుకలు నిర్వహించడం…

  • March 27, 2025
  • 69 views
ఏర్గట్ల విద్యార్థులు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శన

జనం న్యూస్ మార్చి 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎం శ్రీ పథకం లోభాగంగా గురువారం రోజునా జగిత్యాల జిల్లాలోని పొలాస లో ఉన్న ప్రొపెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. వ్యవసాయంలోని కొత్త మెలకువలను, కొత్త…

  • March 27, 2025
  • 59 views
ట్రంప్‌ బాటలో మోడీ

ఉన్నత విద్య ప్రయివేటీకరణ దిశగా అడుగులు రాష్ట్రంలో నిఘా పెంచాలి లోపాలను గుర్తించాలి వాటిని సరిదిద్దాలిసమాజ నిర్మాణానికి విద్యే పునాది ఆ పునాది బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలి: సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం క 27 మార్చ్…

  • March 27, 2025
  • 55 views
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవ బోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ జరిపించాలి

ఏన్కూరు మండల క్రైస్తవ బోధకులు ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 27 : పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి ఏన్కూరు మండల క్రైస్తవ బోధకులు సంతాపం తెలిపారు. స్థానిక ఏన్కూరు ఎస్ సి ఎ…

  • March 27, 2025
  • 58 views
గుంతలు తీశారు పూడ్చడం మరిచారు

జనం న్యూస్ మార్చి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని రహదారుల పక్కన తీసిన టి ఫైబర్ గుంతలు ఆరు నెలలుగా పూడ్చి వేయకపోవడంతో ప్రయాణికులకు ప్రాణ సంకటనగా మారింది చిలిపి చెడు మండలంలో రహదారుల…

  • March 27, 2025
  • 55 views
మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలబడుతాం రేండ్ల శారద కుమారస్వామి

జనం న్యూస్, మార్చ్ 28, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రామగిరి ప్రతీ మహిళా స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి చెందాలని వారి ఆర్థిక అభివృద్ధికి అండగా నిలబడుతామని రేండ్ల శారద కుమారస్వామి తెలిపారు. గురువారం ఆర్ ఎస్ కె ఆపన్నహస్తం ద్వారా…

  • March 27, 2025
  • 58 views
నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి….. రాష్ట్ర పంచాయతీ శాఖ కార్యదర్శి డీ.ఎన్.లోకేష్ కుమార్

50% కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయాలి పెండింగ్ కమిషన్ బకాయిలు ఐకెపి కేంద్రాలకు చెల్లించేలా చర్యలు వృద్ధాప్య ఫించన్ దారులు మరణిస్తే కుటుంబంలో మరొకరికి ఫించన్ మంజూరు వెంటనే చేపట్టాలి స్టిచ్చింగ్ కేంద్రాల ద్వారా ప్రైవేటు ఆర్డర్లు…

  • March 27, 2025
  • 55 views
ప్రభుత్వ సాయం వివరించి ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు చేపట్టండి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 27 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గృహనిర్మాణశాఖ సమీక్షలో అధికారులకు స్పష్టం చేసిన ప్రత్తిపాటి అందరికీ ఇళ్లు పథకంలో పేదల సొంతింటికల సాకారానికి కూటమిప్రభుత్వం చేపట్టిన చర్యల్ని ప్రజలకు వివరించండి: పుల్లారావు 2014-19, 2019-24లో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com