• January 22, 2025
  • 109 views
ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోని ఉన్నత లక్ష్యాలను సాధించాలి

జనం న్యూస్ 22 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎమ్మెల్యే సతీమణి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన ఎమ్మెల్యే సతీమణి ఈరోజు గద్వాల నియోజకవర్గం…

  • January 22, 2025
  • 97 views
పంచాయతీలో మోడల్‌ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలి

జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ఒక మోడల్‌ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేయాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మోడల్‌ పాఠశాల ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో…

  • January 22, 2025
  • 92 views
జిల్లా పోలీసు కార్యాలయ ఆధునీకరణకు చర్యలు చేపడతాం

రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… రాష్ట్ర హెూం శాఖామాత్యుల శ్రీమతి వంగలపూడి అనిత గారు జిల్లా పోలీసు కార్యాలయాన్ని జనవరి 21న  సందర్శించి, పోలీసుల నుండి గౌరవ…

  • January 22, 2025
  • 109 views
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ…

  • January 22, 2025
  • 83 views
ప్రభుత్వ శాఖలపై మంత్రి అనిత సమీక్ష

జనం న్యూస్ 22 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్… జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్‌, ఆర్‌ అండ్‌ బి, రెవెన్యూ, డ్వామా కార్యక్రమాలపై ఆమె సమీక్ష…

  • January 22, 2025
  • 112 views
ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు.

డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడండి. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోంది ప్రజలు ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి జనం న్యూస్ జనవరి 23 మునగాల మండల ప్రతినిధి…

  • January 21, 2025
  • 122 views
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

అచ్యుతాపురం(జనం న్యూస్):స్పోర్ట్స్ జీవో 2024 డిసెంబరు10న రగ్బీ క్రీడను క్యాటగిరీ ఏ లో చేర్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు శాప్ చైర్మన్ రవి నాయుడు ఆంధ్రప్రదేశ్ రగ్బీ క్రీడాకారుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లి జిల్లా రగ్బీ అసోసియేషన్ సభ్యులు…

  • January 21, 2025
  • 108 views
సజావుగా కొనసాగుతున్న కానిస్టేబులు ఉద్యోగాల నియామక ప్రక్రియ

– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21 జనవరివిజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్ స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకుపి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా…

  • January 20, 2025
  • 103 views
ఏనుగు బాధితులను ఆదుకోవాలి…

చిన్నగొట్టిగల్లు జనవరి 20 జనం న్యూస్: ఏనుగుల దాడులలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బాకరాపేట శ్యామల రేంజ్ అటవీ శాఖ అధికారి…

  • January 20, 2025
  • 109 views
ఎంపీ హరీష్ చొరవతో ఆయిల్ కంపెనీ లీజు సొమ్ములు విడుదల

జనం న్యూస్ జనవరి 20 కాట్రేనికోన ఉప్పూడి గ్రామంలో గతంలో చమురు,సహజవాయువు వెలికితీతలో భాగంగా ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని కార్యకలాపాలు చేశారు. పీహెచ్ఎస్ సంస్థ బొబ్బిలి పాపారావు, మద్దింశెట్టి ఈశ్వరరావు,గొల్ల కోటి నాగపార్వతి ల నుండి స్థలం తీసుకున్నారు. గ్యాస్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com