• March 19, 2025
  • 47 views
తెలంగాణ తల్లి మల్లు స్వరాజ్యం

జనం న్యూస్ మార్చి 19(నడిగూడెం) మండల కేంద్రం లో సాయుధ తెలంగాణ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ నాటి…

  • March 19, 2025
  • 28 views
ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించుకోవాలి…

జనం న్యూస్ మార్చి 19 కాట్రేనికొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను చేయించుకోవాలని తహసిల్దార్ పీ. సునీల్ కుమార్ పేర్కొన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం వీఆర్వోలు మరియు…

  • March 19, 2025
  • 46 views
కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం : దున్నా శ్రీనివాస్.

జనం న్యూస్ మార్చి 19 నడిగూడెం కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దున్న శ్రీనివాస్ అన్నారు.రాష్ట్ర శాసనసభలో ఎస్సీ ల వర్గీకరణను ఆమోదించటం పట్ల బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో డాక్టర్…

  • March 19, 2025
  • 30 views
ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు చొరవ చూపాలిమున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక చొరవచూపాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానితెలిపారు.పురపాలక సంఘం లోని తన కార్యాలయంలో బుధవారం నాడు మున్సిపల్ చైర్మన్ షేక్…

  • March 19, 2025
  • 23 views
కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం : దున్నా శ్రీనివాస్.

జనం న్యూస్ మార్చి 19 నడిగూడెం కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దున్న శ్రీనివాస్ అన్నారు.రాష్ట్ర శాసనసభలో ఎస్సీ ల వర్గీకరణను ఆమోదించటం పట్ల బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో డాక్టర్…

  • March 19, 2025
  • 40 views
మండల మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణనిస్తున్న ఎస్ఐ

జనం న్యూస్ మార్చి 19 నడిగూడెంనడిగూడెం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయం నందు ఏపీఎం రామలక్ష్మి అధ్యక్షతన మండల మహిళా సమాఖ్య అధ్యక్షులకు, వివో, వివోఏ లతో బుధవారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో ఎస్ఐ అజయ్ కుమార్…

  • March 19, 2025
  • 25 views
ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

జనం న్యూస్ -మార్చి 20- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో బుధవారం నాడు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో యూకేజీ విద్యార్థులు పాల్గొన్నారు చిన్నారులు…

  • March 19, 2025
  • 31 views
చిక్కుం శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శ

జనం న్యూస్ మార్చి 19 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాబెండమూర్లంక పంచాయతీ సెక్రెటరీ ఉప్పలగుప్తం వాస్తవ్యులు చిక్కం శ్రీను మాతృమూర్తి స్వర్గస్తులైన కారణంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్…

  • March 19, 2025
  • 25 views
కిసాన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గా నర్రా శీపాల్ రెడ్డి..

జనం న్యూస్ మార్చి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్ అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలో స్థానిక కాంగ్రెస్…

  • March 19, 2025
  • 26 views
పందిరి శ్రీను కు పితృ వియోగం

జనం న్యూస్ మార్చ్ 19 ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పూర్వ అధ్యక్షులు , జిల్లా పశు గణ అభివృద్ధి ఛైర్మెన్ యళ్ల వెంకట రామ మోహన్ రావు (దొరబాబు) గారి డ్రైవర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com