• December 2, 2025
  • 74 views
ఎస్ ఎస్ ఎఫ్ పదోవ పుట్టినరోజు

జనం న్యూస్ డిసెంబర్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం టి కొత్తపల్లి పాత ఇంజరం నడవపల్లి గ్రామాలలో గ్రామ ధార్మిక జట్ల ఆధ్వర్యంలో సమరసత సేవా ఫౌండేషన్ 10వ సంవత్సరం పూర్తిచేసుకుని 11 వ సంవత్సరంలోకి…

  • December 2, 2025
  • 63 views
సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

చిల్డ్రన్ పార్క్ వద్ద సిఐటియు రాష్ట్ర మహాసభల బహిరంగ సభ కరపత్రం విడుదల సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు జనం న్యూస్ డిసెంబర్ 2 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ పట్టణంలో జరిగే సిఐటియు 5వ రాష్ట్ర మహాసభలను…

  • December 2, 2025
  • 71 views
కాంగ్రెస్ నుండి అంతాపూర్ గ్రామ సీనియర్ నాయకులు మారుతి పటేల్ బిఆర్ఎస్ లో చేరిక మద్నూర్

డిసెంబర్ 2 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లోనీ అంతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారుతి పటేల్ గ్రామ యువ నాయకులు కళ్ళప్ప పటేల్ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆద్వర్యంలో బి…

  • December 2, 2025
  • 71 views
క్రీడా మైదానంలో పిచ్చి మొక్కలను తొలగించాలని మేడా విజయభాస్కర్ రెడ్డి కి వినతిపత్రం అందజేసిన, సామ్రాజ్

.జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరుమండలంలోనినాగిరెడ్డిపల్లె మేజర్,గ్రామ పంచాయతీ పరిధిలో గల అరవపల్లెలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ క్రీడ మైదానం నందు పిచ్చి మొక్కలు మొలచి విష సర్పాలు చేరేందుకు అవకాశం ఉందని పందులు పిచ్చి మొక్కలతో దుర్వాసన వస్తుందని,వీటిని…

  • December 2, 2025
  • 70 views
పిట్లం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్ డిసెంబర్ 2 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి…

  • December 2, 2025
  • 70 views
బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక…

జనం న్యూస్ డిసెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ని…

  • December 2, 2025
  • 202 views
పార్కర్ పరిశ్రమలో కార్మికుడు మృతి

కంపెనీ ఎదుట మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన జనం న్యూస్ డిసెంబర్ 2 సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని పార్కర్ పరిశ్రమలో ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్దకంజర్ల గ్రామానికి చెందిన కుమ్మరి కుమార్…

  • December 2, 2025
  • 64 views
మరణించిన స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మిత్రులు

(జనం న్యూస్ 2 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి ) ఇటీవల మరణించిన తమ స్నేహితుడు కాల్వ రాజన్న కుటుంబానికి సోమవారం రోజున సాయం చేయాలని ముందుకొచ్చిన మిత్రబృందం ఆదర్శంగా నిలిచింది. కాల్వ రాజన్న మరణం కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి…

  • December 2, 2025
  • 64 views
జంమ్గి బి, గ్రామంలోని బోకస్ ఓట్లను తొలగించాలి.

ఎమ్మార్వో ఎంపీడీవో ను వినతి పత్రం అందించిన స్థానిక యువ నాయకులు, జనం న్యూస్,డిసెంబర్ 02,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని జంమ్గి బి గ్రామ పంచాయతీ లో బొక్కస్ ఓట్లను తొలగించాలని స్థానిక యువజన సంఘాల నాయకులు సోమవారం,ఎమ్మార్వో…

  • December 2, 2025
  • 65 views
పీ.ఏ. పల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిక.

పీ.ఏ.పల్లి మండలం లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఘనపురం శంకర్ అతని అనుచరులు బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ సమక్షం లో బి ఆర్ ఎస్ కండువా కప్పుకొని…