జనం న్యూస్ 27 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్. విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిల్లో రూరల్ మరియు గంట్యాడ పోలీసులు ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, మద్యం సేవించి, వాహనాలు…
పూడ్చని గుంతతో ప్రజలకు అట్టడుగు ఇబ్బందులు జనం న్యూస్ నవంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణ పరిధిలో గల మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ పోల్…
జనం న్యూస్ 27 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గజపతినగరం మండలం భూదేవిపేటకి చెందిన జగ్గినేని గౌరీ (43) కడుపునొప్పి కారణంగా ఈనెల 25 సాయంత్రం గడ్డి మందు తాగిందని గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.…
జనం న్యూస్ 27 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 25న సర్జరీ కోసం సూరమ్మ అనే పేరు కలిగిన ఇద్దరు రోగులు చేరారు. అయితే ఒకే పేరు కావడంతో వైద్య సిబ్బంది వారికి బ్లడ్…
జనం న్యూస్ 27 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ ప్రతినిధులు జిల్లాకు బుధవారం చేరుకున్నారు. కమిటీ ఛైర్మన్ వి.జోగేశ్వరరావు, సభ్యులు డాక్టర్ పి.వి.వి. సూర్యనారాయణ రాజుకు అధికారులు ముందుగా ఘన స్వాగతం పలికారు.…
జనం న్యూస్ నవంబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని నేరేడు పల్లి గ్రామంలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా నేరేడు పల్లి గ్రామంలో కడెం రాజమ్మ భర్త రాజయ్య తన…
జనం న్యూస్ నవంబర్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి గ్రామపంచాయతిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ అభ్యర్థి పేంటు ఎన్నికల రణరంగంలో దిగడంతో ప్రచారానికి మరింత వేడి వచ్చింది. గ్రామ ప్రజల నుంచి అభ్యర్థికి విశేష మద్దతు లభిస్తున్నట్లు…
జనం న్యూస్:- ప్రస్తుతం సమాజంలో మానవత్వం అనేది జనాలు మరిచినట్లుగా ఉన్నారు. రోజురోజుకి జనాలలో మానవత్వం అనేది నశించిపోతుందా అంటే నిజమే అని చెప్పాలి. ఆస్తుల కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను దూరం చేసుకుంటున్నారు. పైసకు ఉన్న విలువ మనిషికి లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.…
ఎస్సై కే శ్వేత (జనం న్యూస్ 26 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండలంలో బుధవారం రోజున సమాచారం మేరకు మైసమ్మ వాడ లోని పూజ కిరాణా షాపు నందు గుడుంబా వుంది అని సమాచారం తో అక్కడికి చేరుకుని…
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ (జనం న్యూస్ 26 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) తెలంగాణ రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్…