• March 24, 2025
  • 59 views
బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

జనం న్యూస్ మార్చి 25(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఐపీఎల్ క్రికెట్ సీజన్ సందర్భంగా యువత ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడవద్దని క్రమశిక్షణతో మంచిగా చదివి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ అన్నారు.సోమవారం మునగాల…

  • March 24, 2025
  • 165 views
గిద్దలూరు నియోజకవర్గంలో తిరుగులేని నేత మన కుందూరు నాగార్జున రెడ్డి.

బేస్తవారిపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండా వెంకటరెడ్డి. జనం-న్యూస్, మార్చి 24,(బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా వెంకటరెడ్డి జనం-న్యూస్ స్టేట్ బ్యూరో చీఫ్ ప్రతినిధితో మాట్లాడుతూ…

  • March 24, 2025
  • 82 views
పి వై ఎల్ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు విజయవంతం..!

జనంన్యూస్. 24.నిజామాబాదు. ప్రతినిధి. భగత్ సింగ్ 94 వ స్మారక జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈనెల 22,23, తేదీలలో ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ క్రీడా పోటీలకు జిల్లా నలుమూలల నుండి 40 టీములు రావడం జరిగింది…

  • March 24, 2025
  • 81 views
రాజీవ్ యువ వికాసం పథకం లో ఎస్సీ,ఎస్టీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి.

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యాలయంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లోకల్ బాడీస్ అథారిటీస్ కీ వినతి పత్రం…

  • March 24, 2025
  • 59 views
విడదల రజనీపై మల్లెల రాజేష్ నాయుడు వెంట ఎన్డీఏ కూటమిలో చేరిన కౌన్సిలర్స్ నిప్పులు చెరిగారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మాజీ మంత్రి విడుదల రజిని పల్నాడు జిల్లా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీమంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పై మీడియా సమావేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు.…

  • March 24, 2025
  • 73 views
తల్లి చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్,ఆయన మహిళలకు గౌరవం ఎలా ఇస్తారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు విడదల రజని కితాబు ఇవ్వడం హాస్యాస్పదం నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను నిత్యం కంటతడి పెట్టించే వ్యక్తి జగన్, అటువంటి…

  • March 24, 2025
  • 64 views
నిర్వాహకులను అభినందించిన శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, కంచర్ల బాబి

జనం న్యూస్ మార్చి 24 అమలాపురం గన్నవరం మండలంలోని చాకలి పాలెంలో ఆర్యవైశ్య మెగా వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాల నిర్వహణకు కృష్ణ బాలాజీ కన్వెన్షన్ హాల్ ను ఉచితంగా ఇచ్చిన కంచర్ల శేఖర్ ను, సహకరించిన శ్రేయోభిలాషులకు ఏపిఐఐసీ మాజీ…

  • March 24, 2025
  • 77 views
శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జనం న్యూస్. మార్చి 24. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని షేర్ ఖాన్ పల్లి గ్రామ పరిధిలో ప్రారంభమైన మొదటి రోజు శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ అమ్మవారి ధ్వజారోహణం అంకురార్పణ మరియు…

  • March 24, 2025
  • 65 views
ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికకు విశేష స్పందన

జనం న్యూస్ మార్చి 24 అమలాపురం చాకలిపాలెం కృష్ణ బాలాజీ పంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కు విశేష స్పందన లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల వెంకట్రావు (బాబి) ఆధ్వర్యంలో…

  • March 24, 2025
  • 56 views
రంజాన్ పండుగకు విస్తృత ఏర్పాట్లు చేపట్టండిఅధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కూనంనేని

జనం న్యూస్ 24మార్చ్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) కొత్తగూడెం : రంజాన్ పండుగ సందర్బంగా బస్తీలు, గ్రామాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com