ప్రధానమంత్రి జీవనజ్యోతి 2 లక్షల బీమా చెక్కును…
నామినికి అందజేసిన విశాల సహకార సంఘం అధ్యక్షుడు శ్రీపతి రవీందర్ గౌడ్…. బ్యాంకు మేనేజర్ మంద స్రవంతి….. జనం న్యూస్ 29 జనవరి 2025 ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కేడిసిసి బ్యాంక్ నందు ప్రధానమంత్రి…
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ విషయంలో నియమ నిబంధనలు పాటించాలి రూరల్ ఎమ్మెల్యే..!
జనంన్యూస్. జనవరి. 29. నిజామాబాదు. ప్రతినిధి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ విషయంలో నియమ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సూచించారు. పోలీస్.రవాణా శాఖ. ఆధ్వర్యంలో బుధవారం రోజున నగరంలోని శ్రావ్య గార్డెన్ లో ట్రాఫిక్ మీద…
వైసీపీ రాష్ట్ర పదవికి విన్నపం.
కొమరోలు వాసి దివాన్ భాష (ఆర్.ఎం.పి) జనం న్యూస్, జనవరి 29.01.2025:-గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు షేక్.దివాన్ భాష (ఆర్ఎంపీ) డాక్టర్ వైద్యునిగా మరియు ప్రజా సేవ…
మాజీ ఎమ్యెల్యే కేపీ ని కలిసిన నియోజకవర్గ యూత్ వింగ్.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 29 (జనం న్యూస్):- గిద్దలూరు నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన రాచర్ల మండలానికి చెందిన యాళ్ల చంద్ర మోహన్ మార్కాపురం మాజీ ఎమ్యెల్యే , గిద్దలూరు నియోజకవర్గం వైసిపి…
మాఘఅమావాస్య సందర్భంగా మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
భక్తులతో కిక్కిరిసిపోయిన చాముండేశ్వరి ఆలయం జనం న్యూస్ జనవరి 29 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో వెలసిన మంజీరా నదిలో ఉదయం నుండి సాయంత్రం వరకు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ చాముండేశ్వరి దేవికి…
తెలంగాణ ప్రభుత్వానికి డిడిఎన్ అర్చకుల కృతజ్ఞతలు…
ధూప దీప నైవేద్య సంగం మండల అధ్యక్షులు సదా నిరంజన్ సిద్ధాంతి… జనం న్యూస్ 29 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయంలో ధూప దీప నైవేద్య అర్చకులకు గడిచిన…
ఎమ్మార్వో పాఠశాల ఆకస్మిక తనిఖీ..!
జనంన్యూస్. జనవరి. 29. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రం లోని గాడ్కోల్ గ్రామం లోని జిల్లా పరిషత్. మండల పరిషత్. స్కూల్. అంగన్వాడి లను ఈరోజు. సిరికొండ తహసీల్దార్. రవీందర్ రావు.ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు నాణ్యమైన…
అదృశ్యమైన వ్యక్తి.హత్య కేసును చేదించిన పోలీసులు
నిందితులు అరెస్టు రిమాండ్ కు తరలింపు పథకం ప్రకారమే హత్య చేయించిన భార్య భర్తను చూపేందుకు లక్ష రూపాయల సుపారి ఇచ్చిన బార్య జనం న్యూస్. జనవరి 29. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- అక్రమ సంబంధానికి…
మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి..
జనం న్యూస్ //జనవరి 29//జమ్మికుంట // కుమార్ యాదవ్..గ్రామ నవ నిర్మాణ సమితి ” జి ఎన్ ఎన్ ఎస్ కేవీకే ” ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో భాగంగా “మన ఇంటి మందం మన పంట”(ప్రకృతి వ్యవసాయం) అనే సంకల్పంతో…
ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటా..!!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం మాజీ శాసన సభ్యులు, గిద్దలూరు ఇంచార్జీ కుందురు నాగార్జున రెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 29 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మార్కాపురం మాజీ శాసనసభ్యులు,…