హర్షసాయి ట్రస్ట్ పేరిట మోసాలకు తెగపడుతున్న కేటుగాళ్లు
జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2025 తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాగద్వాల:గద్వాల నియోజకవర్గంలో గుర్తు తెలియని కేటుగాళ్లు వాట్స్ అప్ గ్రూప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రాచుర్యం పొందిన…
ఫిబ్రవరి 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ వైద్య అధికారులకు ఆదేశించారు
జనం న్యూస్ 01 ఫిబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా శుక్రవారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్ నందు ఫిబ్రవరి 10న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని…
రామ,శివ లిఖిత యజ్ఞంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
ప్రతి భక్తునిచే లిఖింపజేయడమే రామకోటి సంస్థ లక్ష్యం -భక్తిరత్న జాతీయ అవార్డ గ్రహీత రామకోటి రామరాజు జనం న్యూస్, ఫిబ్రవరి 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )భగవన్నామమే శాశ్వతమని నమ్మిన గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త…
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మందకృష్ణ మాదిగ పట్ల హర్షం వ్యక్తం తెలిపిన మహిళా డప్పు కళామండలి..
జనం న్యూస్ //ఫిబ్రవరి //1//జమ్మికుంట //కుమార్ యాదవ్.. ̤ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పద్మశ్రీ అవార్డులలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం, సామాజిక ఉద్యమాలలో సుదీర్ఘ పోరాటం చేసి హక్కులు సాధించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ…
ఆటో బైక్ డి యువకుడు మృతి
జనం న్యూస్. జనవరి 31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ఆటో బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది, హత్నూర ఎస్సై కె.సుభాష్ తెలిపిన వివరాల ఇలా…
జీతాలు పెంచాలని అధిస్థాన్ బ్రాండిక్స్ కార్మికుల సమ్మె
కార్మికులు బయటకు రాకుండా అడ్డుకుంటున్న కంపెనీ యాజమాన్యం అచ్యుతాపురం(జనం న్యూస్): బ్రాండిక్స్ అధిస్థాన్ యాజమాన్యం ఫిబ్రవరి 1 నుండి అరగంట పని దినం పెంపుకు నిరసనగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. మా సమస్యలు పరిష్కరించాలని బయటకు వచ్చి చెబుదామనుకుంటే కంపెనీ…
అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్: కలెక్టర్
జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు.…
ఉద్యోగాలతో సత్తా చాటుతున్న విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ
జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్గత కొద్ది రోజుల క్రితం నుండి 30 12-2024 నుండి పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరుగుచున్నవి. ఇందులో భాగంగా మన విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు?…
పోలీసు లాంఛనాలతో ‘వీనా’కు అంత్యక్రియలు
జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా పోలీసుశాఖలో స్నిఫర్ డాగ్గా విశేషమైన సేవలందించి, మృతి చెందిన పోలీసు డాగ్ ‘వీనా’కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. 2014…
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అంటే పోరాటాల్లోను చదువుల్లోనే కాదు సేవలోను ముందు వరుసలో ఉంటుంది.- వ్.చిన బాబు (SFI జిల్లా ఉపాధ్యక్షులు)గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా
జనం న్యూస్ 01 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్50 మందికి పైగా రక్తదానం చేసిన దాతలుభారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో ఫోరస్ డిగ్రీ కళాశాల…