• January 29, 2025
  • 25 views
మొగలి పురుగు నివారణకు బాయర్ వాయేగో నే వాడాలి మేనేజర్ : శివేష్ రేడ్డి

జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలంలోని వసంతాపూర్ గ్రామ శివారులో నాలిక రాజు వ్యవసాయ పొలాల్లో మొగిపురుగు ఉదృతంగా ఆశించడంతో బాయర్ కంపనీ వారి వయోగో మందును పిచికారి చేయించారు. ఈ మందు మొగిపురుగును సమర్థవంతంగా నివారిస్తూ వరి పైరు…

  • January 29, 2025
  • 31 views
ఏపిరోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన

జనం న్యూస్ జనవరి 29 కాట్రేనికోన: కోనసీమ జిల్లా, ఏపీ రోడ్ సేఫ్టీ ఎన్ జి ఓ తూర్పు రీజనల్ చైర్మన్ అరిగెల వెంకటరామారావు ఆధ్వర్యంలో రోడ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. రోడ్ రాష్ట్ర వారోత్సవాలు పురస్కరించు కు ని ఉప్పలగుప్తం…

  • January 29, 2025
  • 30 views
ఇది ప్రజల ప్రభుత్వము సమస్యల పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటుంది. బండి రమేష్

జనం న్యూస్ జనవరి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఇది ప్రజల ప్రభుత్వమని వారి సమస్యలను ఆలకించి వాటి పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం…

  • January 29, 2025
  • 27 views
దశ దిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న రాజంపేట ఎం ఎల్ ఏ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- నందలూరు జడ్పీటీసీ గడికోట వెంకటసుబ్బారెడ్డి మాతృమూర్తి కొండమ్మ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట శాసనసభ్యులు మరియు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఆయన…

  • January 29, 2025
  • 27 views
మహా కుంభమేళా.. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా!

జనంన్యూస్ జనవరి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఈరోజే ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించా లన్నది భక్తుల ఆరాటం. అందులోనూ సంగం ఘాట్‌కు వెళ్లాలన్న ప్రయత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. అక్కడి తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సమచారం..…

  • January 29, 2025
  • 27 views
తాళ్ళ రాంపూర్ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ప్రార్థన పరిస్థితి

జనం న్యూస్ జనవరి 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రము లోని తాళ్ళ రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుదవారం రోజునా ప్రార్థనా సమయంలో విద్యార్థులే తక్కువ అంటే దానికి తోడు ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో హాజరు కావడం…

  • January 29, 2025
  • 23 views
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌…కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారా ?

జనం న్యూస్ 29 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా విజయసాయిరెడ్డి స్థానంలో…ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారా ?ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కాకపోతే…ఇంకెపుడు బలపడుతామనే ఆలోచనలో కాషాయ పార్టీ నేతలు ఉన్నారా ?2029 నాటికి…

  • January 29, 2025
  • 24 views
నింగిలోకిదూసుకెళ్లిన.జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15.. ఇస్రో వందో ప్రయోగం విజయవంతం.

జనం న్యూస్ 29 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా శ్రీహరికోట: ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌.. ఎన్‌వీఎస్‌-02…

  • January 29, 2025
  • 23 views
భారతరత్న కర్పూరి ఠాకూర్ శత జయంతి వేడుక

జనం న్యూస్ 29 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక బీసీ కార్యాలయంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న జన నాయక్ కర్పూరి ఠాకూర్ శతజయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు తూముల…

  • January 29, 2025
  • 19 views
కూలీలకు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహణ కల్పించిన ఎస్సై పరమేష్

జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలం ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై జక్కుల పరమేష్ తెలియజేశారు మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద మంగళవారం రోజున కూలీలకి గూడ్స్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై…

Social Media Auto Publish Powered By : XYZScripts.com