సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల
జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం లో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు…
సోము వీర్రాజు కు శుభాభివంద నములు తెలియపరిచిన వీరన్న చౌదరి
జనం న్యూస్ ఏప్రిల్ 2 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) నేడు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్న బిజెపి పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న…
వేసవిలో వ్యాధులు అప్రమత్త అవసరం డిఎంహెచ్వో అల్లెం అప్పయ్య
జనం న్యూస్ ఏప్రిల్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ అల్లెం…
పేద ప్రజల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం
జనం న్యూస్ 02 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఉగాది కానుకగా పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ సీఎం రేవంత్ రెడ్డిపేద ప్రజలకు ఉచితంగా సన్న…
విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి”
జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై ఆధానితో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న సేకి…
మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంఆత్మీయ వీడ్కోలు సభలో
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన (1) పోలీసు కంట్రోల్…
147కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 02 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్ పోస్టు వద్ద గంజాయితో కారు వదిలి, పరారైననలుగురు నిందితులను అరెస్టు చేసి,…
హైదరాబాద్ లో విదేశీ యువతిపై అత్యాచారం
జనం న్యూస్, ఏప్రిల్ 2 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పీఎస్ పరిధి లో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్మనీకి చెందిన ఓ యువతి…
పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
జిల్లాలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా గ్రామ పోలీసు అధికారి వ్యవస్థ బలోపేతం చేయాలి. అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పని చేయాలి. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశంపై సమాచారం, అవగాహన కలిగి ఉండాలి. రౌడీలపై, కేడీ లపై,…
తెలంగాణలో రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో వర్షాలు
జనం న్యూస్ ఏప్రిల్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం పది హేను జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది…