• March 14, 2025
  • 28 views
ఆత్మహత్యాయత్నం నుండి యువకుడ్ని రక్షించిన పోలీసులు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆత్మహత్యాయత్నంకు పాల్పడతానని సూసైడ్ నోట్ వ్రాసిన కేరళ యువకుడు విష్ణు కొయిత్తా పత్తాయా వెస్లీ (21సం.లు) ఆచూకీని మార్చి 11న రాత్రి 9గంటల సమయంలో విజయనగరం పట్టణంలో గుర్తించి,…

  • March 14, 2025
  • 24 views
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థుల మానవహారం

జనం న్యూస్ 14 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ విజయనగర కేంద్రంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు మయూరి కూడలి నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేపట్టారు.…

  • March 14, 2025
  • 32 views
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని పిలుపు

జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి ర వి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో అఖిలభారత పద్మశాలి సంఘ సమావేశం ఏర్పాటు చేశారుశాయంపేట గ్రామ అధ్యక్షుడు బాసని ప్రకాష్ అధ్యక్షతన లో సమావేశం…

  • March 14, 2025
  • 27 views
కాంగ్రెస్ నాయకులు ఘనంగా హోలీ సంబరాలు

బిచ్కుంద మార్చ్ 14 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప షట్కార్ హోలీ పండుగ లో స్వయంగా పాల్గొని కార్యకర్తలకు రంగులు…

  • March 14, 2025
  • 35 views
మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి మాధవరం కాంతారావు

జనం న్యూస్ మార్చి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్ నందు హోళీ సంబరాలను భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు ఆ పార్టీ శ్రేణులతో కలిసి జరుపుకున్నారు…

  • March 14, 2025
  • 28 views
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

జనం న్యూస్. మార్చి 14. సంగారెడ్డి జిల్లా. ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్) సంగారెడ్డి జిల్లా పోలీసు గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హోలీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. స్వయంగా పాల్గొని అధికారులకు సిబ్బందికి రంగులు పూసి, హోలీ…

  • March 14, 2025
  • 29 views
బిచ్కుంద లో ఏఎంసీ పాలకవర్గం సాధారణ సమావేశం..రైతుల సహకారంతో మార్కెట్ కమిటీ అభివృద్ధి : చైర్మన్ కవిత

(జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం గురువారం ఏఎంసీ చైర్మన్ కవిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ.. రైతుల సహకారంతో మార్కెట్…

  • March 14, 2025
  • 27 views
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు బి ఆర్ ఎస్ నాయకులు

జనం న్యూస్ మార్చి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామ పంచాయతీ ఆవరణలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని…

  • March 13, 2025
  • 24 views
హోలీ ఎందుకు జ‌రుపుకుంటారు.. పండుగ నేప‌థ్యం ఇదే!!

జనం న్యూస్ మార్చి 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాక్ష‌స రాజు హిర‌ణ్య‌క‌శ‌పుడి కుమారుడు ప్ర‌హ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మ‌రిస్తుంటాడు. విష్ణుమూర్తిని స్మ‌రించ‌డం హిర‌ణ్య‌క‌శ‌పుడికి ఏ మాత్రం న‌చ్చ‌దు. దీంతో ప్ర‌హ్లాదుడిని చంపేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఈ క్ర‌మంలో అత‌ని రాక్ష‌స…

  • March 13, 2025
  • 25 views
శార్వీ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన- బుసిరెడ్డి పాండురంగారెడ్డి

జనం న్యూస్- మార్చి 14- నాగార్జునసాగర్:- నాగార్జునసాగర్, శ్రీనాధపురం వాస్తవ్యులు కాలం శేఖర్ రెడ్డి- రమ ల మనవరాలు శార్వీ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి, ఈ కార్యక్రమంలో ఆయన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com