ప్రతి గ్రామంలో ఓ యజ్ఞంలా కోటి తలంబ్రాల దీక్ష
ప్రతి భక్తునిలో రామనామం ఉప్పొంగి పోతుంది. రాములోరి కల్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు సిద్ధం చేపిస్తున్న అధ్యక్షులు రామకోటి రామరాజు జనం న్యూస్, మార్చి 7,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) భద్రాచల సీతారాముల కళ్యానానికి గోటి…
చెరువులో మహిళ మృతదేహం..!
జనంన్యూస్. 06. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు. జిల్లా సిరికొండ లో దారుణం. తిన్నవెళ్లి అశోక్ కుమార్ . రెసిడెన్సీ.గంగుల వారి సారు పల్లి గ్రామం, నెల్లూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. తేదీ 4.4.2024 నాడు అదే గ్రామానికి చెందిన బొంతల పూజ…
ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేసిన- మహారాజుల సేవా సంఘం
జనం న్యూస్ -ఫిబ్రవరి 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీకి హిల్ కాలనీకి చెందిన మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ…
బర్లీ పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీలు, రైతు సంఘాల నాయకులు బర్లీ పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు…
అసెంబ్లీకి రాని వ్యక్తి హామీలపై ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం దిగజారుడు ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అధికారానికి అనర్హుడు. అహంకారానికి సరిజోడు.. అవినీతిలో అగ్రజుడు జగన్. పుల్లారావు. 40 లక్షల ఉద్యోగాలిస్తే పట్టభద్ర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు పుల్లారావు. అబద్ధాలు.మోసాలు.. హత్యా రాజకీయాలతో…
కిలారు రోశయ్య పిఠాపురం సభను విజయవంతం చేయండి తోట రాజారమేష్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆంధ్ర రాష్ట్ర అభివృదికి దిక్సుచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని జనసేనపార్టీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య అన్నారు. బుధవారం…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో అస్సాభ్యకరమైన పోస్టులు పెడుతున్నా టిఆర్ఎస్ నాయకులు
జనం న్యూస్ మార్చ 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న బిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి ఫోటోలు మార్ఫింగ్ చేసి వివిధ సోషల్ మాధ్యమాలు ద్వారా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న బి ఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్…
జుక్కల్లో దుమ్ము లేపుతున్న రోడ్డు…
జుక్కల్ మార్చి 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో జుక్కల్ నుంచి దోస్పల్లి మీదుగా డోన్ గావ్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పనులు జరుగుతున్న క్రమంలో ప్రతిరోజు కంకరపై…
శ్రీ కాశి విశ్వనాథ సహిత అన్నపూర్ణేశ్వరి దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ మార్చి 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లీ వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణమునందు నూతనంగా శ్రీ కాశీ విశ్వనాథ సహిత అన్నపూర్ణేశ్వరి దేవాలయ నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా…
ప్రజా సంఘాల పోరాటంతో స్పందించిన అధికారులు
జనం న్యూస్ మార్చ్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలంలోని చించోలి కొలం గూడ గిరిజన గ్రామ ప్రజలకు సంవత్సరాల నుండి జిల్లా కలెక్టేట్ చుట్టి తిరిగి మా తగు నిరు ఇచ్చి మా గొంతు తడపండి సారు అంటే…