తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులను సన్మానించినాను రామారావు
జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి తెలుగుదేశం నాయకులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్ర బాబు నాయుడు జన్మదిన వేడుకల సంధర్బంగా అమరావతి అసెంబ్లీ కమిటీహాలులో టిడిపి సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు టి డి.జనార్ధన…
విశ్వహిందూ పరిషత్ ,బిజెపి శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన, తహసిల్దార్ వినతి పత్రం అందజేత..
జనం న్యూస్ ఎప్రిల్ 22 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలో బి జే పి మండల శాఖ అధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై రోహింగ్యలు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ విశ్వహిందూ పరిషత్ మరియు బీర్పూర్ మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో…
ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన తీన్మార్ జయ్
జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలో ని ప్రగతి సింగారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఈరోజు ఉదయం కంటి పరీక్ష క్యాంపు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వరంలో లయన్ విజన్స్ క్లబ్ సహకారంతో…
8 రోజుల సమయంలోనే 5 మంది మృతి అంతకుముందు ఒకరు,భయాందోళనలో గ్రామస్తులు
జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా చావు రోజే తద్దినం తద్దినం రోజే చావు మరణించిన వారి చివరి చూపులు చూసి మరుసటి రోజులలో…
అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేస్తు అభివృద్ధి కి పాటుపడాలి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 22 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు మండల పరిషత్ కార్యాలయం లోని మండపరిషత్ అదుకారులతో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలం లో…
లబ్ది దారులకు బీసీ కార్పొరేషన్ ప్రొసీడింగ్ కాపీ అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి
జనం న్యూస్. తర్లుపాడు మండలం ఏప్రిల్ 22 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు అందిస్తున్న బీసీ కార్పొరేషన్ ప్రొసీడింగ్స్ కార్యక్రమానికి విచ్చేసిన మార్కాపురం…
బాసు హనుమంతు నాయుడు ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా వారి హౌస్ అరెస్టు నేపథ్యంలో వారి నివాసానికి భారీగా చేరుకుంటున్న అభిమానులు మరియు పార్టీ నాయకులు….ఈరోజు గట్టు…
రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
జనం న్యూస్ ఏప్రిల్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ప్రారంభించారు చిలిపి చెడు చండూరు చిట్కుల్ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం…
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు చేసున్న ర్యాలీ కి సంఘీభావం ప్రకటించి ర్యాలీ లో పాల్గొన్న
.జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బి అర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య…
నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి తో భూ సమస్యల పరిష్కారం…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారి ఏర్పాటుకు చర్యలు మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్…