• February 15, 2025
  • 87 views
గ్రామపంచాయతీ,నర్సరీని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్

గ్రామాలలో 100% ఇంటి పన్నును వసూలు చేయాలి వేసవిలో గ్రామాలలో త్రాగునీటి కొరత లేకుండా చూసుకోవాల జనం న్యూస్ ఫిబ్రవరి 16 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు…

  • February 15, 2025
  • 79 views
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలి

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా జనం న్యూస్.ఫిబ్రవరి 15, 2025 :కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్ :విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ…

  • February 15, 2025
  • 65 views
మా డిమాండ్ల పై స్పష్టమైన హామీ ఇచ్చిన వారికే మద్దతు

సోషియాలజీ,సోషల్ వర్కర్ నిరుద్యోగ విద్యార్థి_జేఏసీ కన్వీనర్ జనం న్యూస్ పీబ్రవరి 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో -సోషియాలజీ,సోషల్ వర్కర్ నిరుద్యోగ విద్యార్థి_జేఏసీ కన్వీనర్ మానిక్.డోoగ్రే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే…

  • February 15, 2025
  • 67 views
ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని

ఆటో కార్మికులకు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు చేయాలి జనం న్యూస్ ఫిబ్రవరి 15; మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన వాగ్దానాల ప్రకారం సంవత్సరమునకు రూ 12000/-లు వెయ్యిలు చెల్లించాలని,వెల్ఫేర్…

  • February 15, 2025
  • 75 views
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

జుక్కల్ ఫిబ్రవరి 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…

  • February 15, 2025
  • 87 views
మాలోతు సింధును ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జనం న్యూస్ 15; ఫిబ్రవరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ 38వ జాతీయ క్రీడా పోటీలలో భాగంగా ఫిబ్రవరి 9న ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో జరిగిన 4*100 రిలే అథ్లెటిక్ విభాగంలో జిల్లాకు చెందిన మాలోతు సింధు కాంస్య…

  • February 15, 2025
  • 69 views
దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బండి రమేష్

జనం న్యూస్ ఫిబ్రవరి 15 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి భరత్ నగర్ కాలనీ హరిహర క్షేత్రంలో శనివారం దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…

  • February 15, 2025
  • 52 views
వివేకానంద నగర్ డివిజన్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ రోజా దేవి రంగారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ లో గల పటేల్ కుంట పార్క్ లో జరిగే అభివృద్ధి పనులలో భాగంగా నేడు పార్క్ లో నీటి వసతులు సంబంధించి బోర్ వేస్తున్న పనులను…

  • February 15, 2025
  • 160 views
రేషన్ కార్డుల సేవలు నిరంతర ప్రక్రియ, ప్రజలు సహకరించాలి

ఈడీఎం సైదేశ్వర రావు జనం న్యూస్ 15 ;ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ కొత్త రేషన్ కార్డుల సేవలు నిరంతర ప్రక్రియ అని ప్రజలు సహకరించాలని ఈడీఎం సైదేశ్వర రావు అన్నారు. ఈఎస్డి కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్…

  • February 15, 2025
  • 50 views
:తెలంగాణలో ప్రస్తుతం చికెన్ ప్రియుల పరిస్థితి

ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు మాదిరిగా మారింది.జనం న్యూస్ ఫిబ్రవరి 15 జమ్మికుంట కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్రంలోబర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనను కలిగిస్తోంది కొన్ని వారాలు గా చాలా ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో కోళ్లకు వైరస్ సోకి పెద్ద…

Social Media Auto Publish Powered By : XYZScripts.com