• February 15, 2025
  • 51 views
స్వచ్ఛ ఆంధ్ర. స్వర్ణ ఆంధ్ర లో భాగంగా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 15 తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లె పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్ర. స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు కస్సెట్టి జగన్ బాబు మాట్లాడుతూ సమాజమే ఒక దేవాలయం అందులోనే మనం జీవిస్తున్నాము. మనం ఆరోగ్యంగా…

  • February 15, 2025
  • 213 views
అనూష ను హత్య చేసిన వినోద్ ను కఠినంగా శిక్షించాలి..!

జనంన్యూస్. 15 నిజామాబాదు. ప్రతినిధి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య డిమాండ్ ధర్పల్లి గ్రామానికి చెందిన లోలం అనూష ముదిరాజ్ లోలం నరసయ్య కూతురు గత 12 సంవత్సరాల క్రితం నుంచి జానకంపేట…

  • February 15, 2025
  • 57 views
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం…..

జుక్కల్ ఫిబ్రవరి 15; జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్…

  • February 15, 2025
  • 81 views
:కూకట్ పల్లి నియోజకవర్గం తెలంగాణనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం నియామకం.

జనం న్యూస్ ఫిబ్రవరి 15 ; కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 143 కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని శనివారం యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం రాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాన్ని…

  • February 15, 2025
  • 55 views
రోడ్లపైనే ఆవులు, ఆబోతులు

ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు, వాహనదారులు జనం న్యూస్ ఫిబ్రవరి 15 (ముమ్మిడివరం ప్రతినిధి ) మండల కేంద్రమైన కాట్రేనికోనలో ప్రధాన రహదారి పైన ఆవులు, ఆబోతులు స్వైర విహారం చేస్తున్నాయి. రహదారిపై తిష్ట వేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు…

  • February 15, 2025
  • 72 views
సాఫ్ట్వేర్ ఇంజనీరు హత్య కేసును చేధించిన తెర్లాం పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : తెర్లాం మండలం నెమలాం గ్రామ శివార్ల వద్ద ఫిబ్రవరి 10న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ (28సం.లు) హత్య…

  • February 15, 2025
  • 65 views
హైస్కూల్లో సంకల్పం కార్యక్రమం

జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం పట్టణం స్థానిక కంటోన్మెంట్‌లోని జడ్పీ హైస్కూల్లో CI ఎస్‌. శ్రీనివాసరావు శుక్రవారం ఎస్‌ఐ. రేవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు.…

  • February 15, 2025
  • 91 views
‘2023 పోస్టల్‌ యాక్ట్‌ను రద్దు చేయాలి’

జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : 2023 పోస్టల్‌ యాక్ట్‌ను రద్దు చేయాలని పోస్టల్‌ యూనియన్‌ నాయకులు వి.శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం విజయనగరం పోస్టల్‌ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…

  • February 15, 2025
  • 76 views
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గంట్యాడ మండలంలోని గింజేరు జంక్షన్‌ వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ఎసిఐ సాయి కృష్ణ తెలిపారు. బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన…

  • February 14, 2025
  • 47 views
నరసింహా అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన వేణుగోపాలుడు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14. తర్లుపాడు గ్రామంలో వేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమితి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు, ఈవో ఈదుల చెన్నకేశవ రెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర…

Social Media Auto Publish Powered By : XYZScripts.com