మూడు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్న నందికొండ మున్సిపల్ కార్మికులు
జనం న్యూస్- జులై 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో మూడు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్న మున్సిపల్ కార్మికులు. నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో తాము ఏ…
ఉచిత ప్రయాణం ఈ బస్సులలోనే…!
జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకానుంది. మన విజయనగరం జిల్లాలో నిబంధనల ప్రకారం ఇప్పటికే ఉచిత ప్రయాణానికి ఉపయోగపడే 190 బస్సులు ఉండగా…
విజయనగరంలో 21.55 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్
జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎంఆర్పీ ధరలకు మించి ఎరువులు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు హెచ్చరించారు. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న పలు ఎరువుల షాపులను…
ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదలచేసిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి
జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖల…
డ్రోన్స్ వినియోగించి 11మందిపై ఓపెన్ డ్రింకింగు కేసులు నమోదు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పెదమానాపురం పోలీసు స్టేషను పరిధిలోని సంత శివార్లలో ఓపెన్ డ్రింకింగు చేస్తున్న వారిపై జూలై 26న పోలీసులు…
గోవిందాపూర్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా నర్ర రాజు ఎన్నిక:
జనం న్యూస్ జులై 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి…
వైసీపీని వీడి పలువురు జనసేనలో చేరిక
జనం న్యూస్,జూలై27,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాలు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎలమంచిలి నియోజవర్గం అచ్యుతాపురం మండలం లోగల తిమ్మరాజుపేట రాజన్నపాలెం,సెజ్ ఉద్దపాలెం,తాళ్లదిబ్బ గ్రామాలకు…
నకిలీ ఎరువులను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు
రైతులకు అందుబాటులో ఎరువులను అందించాలి.. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి డా.శరత్ ఐఏఎస్. జనం న్యూస్. జూలై 26. సంగారెడ్డి జిల్లా. హత్నూర. రైతులకు ఎరువులు అధిక ధరలకు అమ్మితే,కల్తీ ఎరువులను సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి…
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి పిల్లలు మొబైల్ ఫోన్ వాడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ జూలై 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిలసై…
ఉత్తరాంధ్ర నేతలకు గౌరవం చంద్రబాబుతోనే సాధ్యం
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ జనం న్యూస్,మునగపాక, జూలై 27: ఉత్తరాంధ్ర అభివృద్ధికి మాత్రమే కాకుండా అక్కడి నాయకులకు గౌరవం కల్పించడంలోనూ తెలుగుదేశం పార్టీనే ముందుందని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా…