పశు వైద్య శిబిరం
జనం న్యూస్ 09మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో ఈ రోజు గేదెలకు ఆవులకు గేదె దూడలకు ఆవు దూడలకు ఉచితగాలికుంటు నివారణ టీకాలు పంపిణీ కార్యక్రమంలో విఎ మతిన్ గోపాలమిత్ర జానీ పాషా మాజీ…
శ్రీవాణిచే స్వర సంగీత శిక్షణ ఆరంభం..
జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనలో ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో.. తేజస్వినీ జ్యోతిషాలయం వేదికగా సంగీత కళాకారిణీ శ్రీమతి ఆణివిళ్ళ శ్రీవాణి సుబ్బలక్ష్మి సహకారంతో ఉచిత స్వర సంగీత శిక్షణ ఆరంభమైంది. ఇప్పటినుంచి 30 రోజుల పాటు ఈ…
విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి
జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిల్పచెడు మండలంలో గన్యాతాండాలో మృతిచెందిన సంఘటన చిలిపి చెడు మండలంలో గన్యా తండా గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి గూగ్లోత్ శంకర్ తండ్రి హరిచంద్ర రోజు మాదిరిగానే…
భూవివాదమున్న సర్వే నంబర్లు సర్వే చేయాలని సర్వేయార్ కు వివరించిన కలెక్టర్ రాహుల్ రాజ్
జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామంలో భూభారతి ( రెవెన్యూ సదస్సు)లో భాగంగా. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చిలిపి చెడు మండల్ సర్వేయర్ రవి…
రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
జనం న్యూస్,మే08,అచ్యుతాపురం మండలం లోని మడుతూరు,చిప్పాడ 11కేవీ ఫీడర్ పరిధిలో చెట్టు కొమ్మలు కోత,నిర్వహణ పనులు కారణంగా డుతూరు,తంతడి, జానపాలెం,వాడపాలెం,ఆంగవానిపాలెం,దాసరిపాలెం,యాతపాలెం,ఏరికిరెడ్డిపాలెం,చిప్పాడ,పూడిమడక,కడపాలెం ప్రాంతాల్లో 9వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం నాలుగు గంటలు వరకు విద్యుత్ సరఫరాకు…
బుద్ధ వనంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు- డి ఎం అండ్ హెచ్ ఓ పుట్ట శ్రీనివాస్
జనం న్యూస్- మే 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ఈనెల 12వ తేదీన మిస్ వరల్డ్ కాంపిటేటర్స్ నాగార్జునసాగర్ లోని బుద్ధవనం సందర్శిస్తున్న నేపథ్యంలో బుద్ధ వనంలో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి…
ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జ్ వారి కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా (ఏ జి పి)గా నియమితులైన కాశి సిద్ధార్థ కుమార్.
జనం న్యూస్ మే 8 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవ ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో గవర్నమెంట్ ప్లీడర్ గా ( ఏ.జి.పి)గా కాశి సిద్ధార్థ…
యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి– జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్
మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని సూచన జనం న్యూస్ మే 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జిల్లా ప్రజలు, యువత గంజాయి మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా…
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కఠిన చర్యలు- శ్రీను నాయక్
జనం న్యూస్ – మే 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి మతసామరస్యాన్ని కాపాడాలని నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ కోరారు. నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్లో వివిధ మతాల కు చెందిన పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు…
వడ్లు పడుతుండగా మహిళకు గాయాలు
జనం న్యూస్ మే (8) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం నాడు ఉప్పుల విజయ అనే మహిళ ఐకెపి సెంటర్లో వడ్లు ట్రాక్టర్ ఫ్యాన్ తో పడుతుండగా ప్రమాదవశాత్తు విజయ చేతికి ఫ్యాన్ తగిలి పెద్ద గాయమైనది.…