మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా రవికుమార్
జనం న్యూస్- మే 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా రవికుమార్ నియమితులైనారు, గతంలో ఇక్కడ పనిచేసిన రాజశేఖర్ నిడమనూరు మండలం వేంపాడు గురుకుల పాఠశాలకు బదిలీ కాగా, వరంగల్…
ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి..
జనం న్యూస్ మే 07(నడిగూడెం) పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపురి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. బుధవారం నడిగూడెం కే ఎల్ ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరపత్రాలు…
నడిగూడెం ఎంపీడీవోగా హరిసింగ్ బాధ్యతలు స్వీకరణ.
జనం న్యూస్ మే 07(నడిగూడెం) నడిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా గుగులోత్ హరిసింగ్ నడిగూడెం ఎంపీడీవో గా మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నేరేడుచర్ల ఎంపిఒగా పనిచేస్తూ నడిగూడెం ఎంపీడీవో గా బదిలీపై వచ్చారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన…
పీ4 సర్వేపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
జనం న్యూస్,మే07,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం ఎస్టిబిఎల్ వద్ద ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నియోజవర్గంలో ఉన్న అన్ని శాఖల అధికారులుతో పీ4 సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన…
పసుపు బియ్యంతో కన్యకాపరమేశ్వరి చిత్రం వేసిన రామకోటి రామరాజు
అద్భుత చిత్రం అని భక్తుల అభినందనలు జనం న్యూస్, మే 8 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జి ములుగు విజయ్ కుమార్) కన్యకా పరమేశ్వరి జయంతి సందర్బంగా పసుపు బియ్యాన్ని ఉపయోగించి భారీ కన్యకా పరమేశ్వరి చిత్రాన్ని చిత్రించి తన భక్తిని…
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఓ అద్భుతం
భారత్ బలగాలను చూసి దేశం గర్విస్తుందన్న భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు జనం న్యూస్, మే 8 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) పాకిస్తాన్ లో భారత సైన్యం ప్రదర్శించిన ఆపరేషన్ సింధూర్ భారతీయుడిగా…
భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలి.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వినతి పత్రం అందజేసిన గొండ్వానా సంక్షేమ పరిషత్… మే 7 జనంన్యూస్ వెంకటాపురం మండలం ప్రతినిధి వెంకటాపురం మండల కేంద్రంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన రెవిన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని రాష్ట్ర…
పట్టణంలో అన్ని ఏరియాలకు మత సంస్థలకు నీటి ఇబ్బంది లేకుండా చూడాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వి సికె పార్టీ చిలకలూరిపేట ఇన్చార్జి వంజా జాన్ ముత్తయ్య పట్టణంలోని కొన్ని వారాలుగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న విషయం పట్టణ ప్రజలకు తెలుసు, ఈ…
బిఆర్ఎస్ కుటుంబ సభ్యుడిని ఓదార్చిన బాజిరెడ్డి జగన్..!
జనంన్యూస్. 07. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ముసిర్ నగర్ గ్రామంలో బాజిరెడ్డి జగన్ పర్యటించారు మరణించిన యువకుని తల్లిదండ్రులను ఓదార్చిన మన యువ నాయకులు నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఇంచార్జ్ బాజిరెడ్డి జగన్ ముసిర్ నగర్…
ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించిన బిజెపి నాయకులు.
జనం న్యూస్ 08మే పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ని వివిధ గ్రామాలలో నివసిస్తున్న పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ పౌరులను పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా నివసిస్తున్నరు అని పెగడపల్లి…