ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన జిల్లా కార్మిక శాఖ అధికారి వసంత రావు
జనం న్యూస్ మే 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మాలపేట గ్రామం లో మే డే సందర్భంగా తాపీ మేస్త్రి సంఘం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. లక్ష్మివారం…
దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే…
రాహుల్ గాంధీ చెప్పాడు.. రేవంత్ చేసి చూపాడు… దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ సర్కార్.. జనగణన తో కులగణన ను స్వాగతిస్తున్నాం.. తెలంగాణ పద్ధతిలో సంపూర్ణ గణన చేపట్టాలి;నీలం మధు ముదిరాజ్… ముఖ్యమంత్రి రేవంత్ కు ధన్యవాదాలు… సీఎం నివాసంలో జరిగిన…
84వ వార్డులో సభ్యత్వ నమోదు కార్డులు పంపిణీ మాదంశెట్టి నేలబాబు
జనం న్యూస్ మే 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనకాపల్లికి సభ్యత్వం కార్డులు పంపించారని, వీటిని 84 వ వార్డు ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు…
వైసీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ సెక్రెటరీగా వేమిరెడ్డి నియామకం
వైసీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ సెక్రటరీగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి. జనం న్యూస్, మే 01, (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్): ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన, అత్యంత బలమైన యూత్…
ఆలయ ప్రారంభోత్సవానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అధికారిని ఆహ్వానించిన వేములకుర్తి గ్రామస్థులు
( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్ ) జనం న్యూస్ మే1, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలంలోని వేములకుర్తి గ్రామంలో ఈనెల 4వ తేదీ ఆదివారం రత్నాలమడుగు శివాలయం ప్రారంభోత్సవం మరియు నూతన విగ్రహ ప్రతిష్టాపన…
రాష్ట్ర మున్సిపల్ విభాగం సెక్రటరీగా వేమిరెడ్డి రామచంద్రారెడ్డి.
జనం న్యూస్, మే 01 (ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్య మంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీ సెక్రటరీగా వేమిరెడ్డి రామచంద్రారెడ్డి…
వైసీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలో జనరల్ సెక్రటరీ, సెక్రెటరీ.
దర్శికి చెందిన “అంజిరెడ్డి”, గిద్దలూరు కు చెందిన “వేమిరెడ్డి రామచంద్రారెడ్డి” జనం న్యూస్, మే 01, (ఏపీ స్టేట్ బ్యూరో): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ఇద్దరిని పార్టీ…
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ మే 1, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే తో పాటు మాజీ మార్కెట్ కమిటీ…
మాజీ జెడ్పిటిసి గిడ్ల పరంజ్యోతి రావును పరామర్శించిన ఆచార్య మద్దెల శివకుమార్
జనం న్యూస్ 01 మే (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) శరీర రుగ్మతలతో హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నకొత్తగూడెం మాజీ జడ్పీటీసీ సభ్యులు, రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ జనరల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ…
హేమచంద్రపురం గ్రామపంచాయతీలో. అక్రమ భూకబ్జాలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు. కబ్జాదారులకు హద్దు అదుపు లేకుండా పోయింది. వారిని పట్టించుకునే నాధుడే లేడు అంటున్న గ్రామ ప్రజలు. జనం న్యూస్ 01 మే (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండల…