స్ధానిక ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థులు
గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలి. జనం న్యూస్,జూలై25,జూలూరుపాడు: స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు తప్పనిసరిగా పోటీ చెయ్యాలని విషయంపై మండలం పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూక్యా రమేష్ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల…
గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం..!
జనంన్యూస్. 25.సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లోని మైలారం. ఈరోజు ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో . గ్రామ శివారులోని ఆయిల కుంట ఒడ్డు పక్కన చెట్ల పొదలలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మగ…
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మతిగతానికి
(జనం న్యూస్ 25 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని శుక్రవారం రోజున వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ ,మండల తాసిల్దార్ సదానందం , మరియు ఎస్ఐ,కే, శ్వేత మండల టాస్క్ఫోర్స్ టీం గా…
డిగ్రీ ప్రవేశాల కోసం చివరి విడతగా దోస్త్ స్పెషల్ ఫేస్ షెడ్యూల్ విడుదల
జనం న్యూస్ ; 25 జులై శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) చివరి విడుతగా స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ ను ఉన్నత…
భూ భారతి అర్జీలను క్షేత్ర స్థాయి లో పరిశీలన ద్వారా పరిష్కరించాలి
జనం న్యూస్ జూలై 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) భూ భారతి ఆర్జీలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ మునగాల తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలించి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ ఆర్జీలు పరిష్కరణ కొరకు గ్రామాల వారీగా క్షేత్ర…
సీజనల్ వ్యాధులపై ప్రజలకి అవగాహన కల్పించాలి
జనం న్యూస్ జూలై 26 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.శుక్రవారం మునగాల మండల కేంద్రం లోని…
పేదింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జనం న్యూస్ 26జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని నామాపూర్ గ్రామంలో ఎంపీడీఒ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కు…
ఆదివాసి హక్కులు, చట్టాలను పకడ్బందీగా అమలు చేయలి.
జనం న్యూస్ జులై 25కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జై నూర్: ఆదివాసి హక్కులను, చట్టాలను పక్కడ్ బందీగా అమలు చేయాలని తుడుం దెబ్బ మండలాధ్యక్షుడు మధురాజ్ మడావి శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ…
ప్రమాదకరంగా మురికి కాలువ పట్టించుకోని కార్యదర్శి
జనం న్యూస్ జులై(25) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo మద్దిరాల మండలం గోరంట గ్రామంలోని ఆరవ వార్డులో మర్రిచెట్టు దగ్గర మురికి కాలువపై బండలు పగిలిపోవడంతో గత రెండు నెలలుగా గ్రామపంచాయతీ కార్యదర్శికి తెలియజేసిన ఎలాంటి మరమ్మతులు చేయటంలేదని గ్రామస్తులు ఆవేదన…
జనసేన నాయకురాలు భాగ్యశ్రీని కలిసిన బిజెపి నాయకులు
జనం న్యూస్ జూలై 25 కాట్రేనికోన [ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన వారి నివాసంలో ఈరోజు ముమ్మడివరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించబడ్డ జనసేన నాయకురాలు ఓ గూరి భాగ్యశ్రీ కలసి…