• September 4, 2025
  • 24 views
సీతానాగులవరం గ్రామ యువకునికి అరుదైన గౌరవం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 4 ఐఎన్ఎఈ యువ అసోసియేట్‌గా డాక్ట‌ర్ బాలస్వామి వేల్పుల ఎంపిక ఐఎన్ఎఈ యువ ఇంజనీర్ అవార్డు 2025 అందుకున్న ఘనత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి), బెంగుళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న తర్లుపాడు…

  • September 4, 2025
  • 27 views
వైభవంగా పెదమడిలో ఏకాహ మహోత్సవం

జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం ఐ పోలవరం పంచాయతీ పెదమడి గ్రామంలో కళ్యాణ రామ శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి మండపం వద్ద శ్రీనివాస భక్త…

  • September 4, 2025
  • 27 views
వినాయకుడు నిమగ్నమైతే మరలా వస్తాడు మీరు జాగ్రత్త

(జనం న్యూస్ 4 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) జిల్లాలోని అన్ని గ్రామల ప్రజలు వినాయక నిమగ్నం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను అభ్యర్థించారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోశాధికారి భీమారం మండల…

  • September 4, 2025
  • 20 views
సాయి రామ్ విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ ఐ.పోలవరం మండలం,గుత్తెనదీవి ,సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో 2025 ఘనంగా నిర్వహించారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా…

  • September 4, 2025
  • 23 views
సేవారత్న అవార్డు కు ఎంపికైన షేక్ మహబూబ్ వలి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 4 తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ వలి కి రాష్ట్ర స్థాయిలో సేవా రత్న అవార్డు కు ఎన్నికైనట్లు ప్రజాసంకల్ప…

  • September 4, 2025
  • 263 views
పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

అలరించిన సాంస్కృతి కార్యక్రమాలు. జనం న్యూస్ సెప్టెంబర్ 04;సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోనీ ఇంద్రేశం గ్రామంలో పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షులు నాగరాజు ఉపాధ్యక్షుడు మున్నూరు రవి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రులు…

  • September 4, 2025
  • 18 views
పొలం పిలుస్తుంది కార్యక్రమం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 4 తర్లపాడు మండల వ్యవసాయ అధికారి పి. జోష్ణదేవి.ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం కొండారెడ్డిపల్లి మరియు లక్ష్మక్క పల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి ఖరీఫ్…

  • September 4, 2025
  • 26 views
శివాజీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గౌతమ బాలవిహార్ లో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం

జనం న్యూస్ – సెప్టెంబర్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ గౌతమ బాలవిహార్ లో శివాజీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 36వ గణేశ్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని 9 వరోజు పూజా…

  • September 4, 2025
  • 19 views
రైతులకు సకాలంలో యూరియా అందించాలి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలి కాళేశ్వరం ప్రాజెక్టు పై వేసిన కమిషన్ చెత్త కమిషన్ అని భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర…

  • September 4, 2025
  • 16 views
అలసిపోయిన స్త్రీ శక్తి, ఫ్రీ బస్సులు

జనం న్యూస్ 04 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్త్రీ శక్తి సర్వర్లు మోరయించడంతో, ట్రిమ్ మెషిన్స్ పనిచేయక ఉదయం 5గంటలు నుంచి, ఫ్రీ బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు కు గురియ్యారు, కనీస సమాచారం లేకపోవడంతో,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com