ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలి
జనం న్యూస్ జనవరి 16 నడిగూడెం ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య (గోపి ) రైతులను కోరారు. గురువారం రత్నవరంలో నిర్వహించిన గుడ్ మార్నింగ్ ఫార్మర్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత సీజన్లో ఒక…
సాగర్ సందర్శించిన కైట్ ప్లయర్స్
జనం న్యూస్- జనవరి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను గురువారం నాడు పలు దేశాలకు చెందిన కైట్ ప్లయర్స్ సందర్శించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రతి…
దేవునిపల్లి శ్రీ. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృధ్ధికి కృషి..
* రూ.10 లక్షలు మంజూరు చేస్తా.. * పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు .. * నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం. జనం న్యూస్, జనవరి 17,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామి…
ప్రమాద బీమాపై అవగాహన సదస్సు
జనం న్యూస్ జనవరి16 అచ్చంపేట నియోజకవర్గం ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలో పోస్టల్ సూపర్డెంట్ వనపర్తి భూమన్న గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ IPPB మేనేజర్ ఎస్ ఎస్ వి జడ్చర్ల సబ్ డివిజన్…
దేవునిపల్లి శ్రీ. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృధ్ధికి కృషి..
* రూ.10 లక్షలు మంజూరు చేస్తా.. * పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు .. * నూతన ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం. జనం న్యూస్, జనవరి 17,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ.లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ…
నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాల అమలుకు సర్వే షురూ
అర్హులెవరూ కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు విడతల వారీగా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది *రామాయణపేట మున్సిపాలిటీ,కట్ర్యాల*గ్రామం లో సర్వే తీరును పరిశీలిస్తున్న కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జనం న్యూస్ 2025 జనవరి 16( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)…
సర్వేను పకడిబందిగా నిర్వహించాలి
జనం న్యూస్ జనవరి 17 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ … తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం…
ఇందిరమ్మ సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్
జనం న్యూస్ జనవరి 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో …కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం లో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వేను అదనపు కలెక్టర్ దేవిడ్ వాంకిడి స్పెషల్ ఆఫీసర్ రోథోడ్ బొక్య వాంకిడి తహసీల్దార్ రియాజ్…
క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
మెదక్ ఆర్డీవో రమాదేవి జనం న్యూస్ 2025 జనవరి 16 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)…గురువారం మెదక్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల…
పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు
జనం న్యూస్ 16జనవరి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరము లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీ కార్యదర్శులకు,…