• April 13, 2025
  • 42 views
RTI జోగులాంబ గద్వాల జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియామకం

జనం న్యూస్ 13 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా సమాచార హక్కు పరిరక్షణ చట్టం జోగులాంబ గద్వాల జిల్లా వైస్ ప్రెసిడెంట్గా T…

  • April 13, 2025
  • 63 views
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత వనజీవి రామయ్య ఎందరికో ఆదర్శం

నిర్భయ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్,,న్యాయవాది మల్లెల ఉషారాణి జనం న్యూస్13 ఏప్రిల్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) పర్యావరణ పరిరక్షణకు పచ్చని చెట్ల ప్రాముఖ్యతని గుర్తెరిగి అతని చిన్ననాటి నుండే దాదాపు 60 సంవత్సరాలు నుండి మొక్కలు నాటుతూ…

  • April 13, 2025
  • 44 views
ఘనంగా జాతీయ తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం ఉగాది పురస్కారాలు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ముఖ్యఅతిథిగా భారత దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ ఎన్.వి. రమణ చేతుల మీదుగా ఈ అవార్డులందుకోవటం చాలా గర్వంగా ఉంది… జర్నలిస్టులు.…

  • April 13, 2025
  • 43 views
కాషాయం హిందువుల గుండెకాయ

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహిత రామకోటి రామరాజు జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విశ్వహిందు పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం నాడు వీర…

  • April 13, 2025
  • 46 views
తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరు పులతో కూడిన భారీ వర్షం…

  • April 13, 2025
  • 39 views
బైక్ దొంగ అరెస్ట్..17 వాహనాలు స్వాధీనం:సిఐ పి.రమేష్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణములోని ఏఎంజి చెక్ పోస్ట్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మాచర్ల యేసు అలియాస్ వేణు అనే బైక్ల దొంగని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు అర్బన్…

  • April 13, 2025
  • 45 views
రావుట్ల గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు..!

జనంన్యూస్. 13. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో .ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై ఐక్యంగా కృషి చెద్దాం.గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఐక్యంగా పనిచేద్దాం సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్ నాయకులు, ఆర్మూర్ డివిజన్ నాయకులు…

  • April 13, 2025
  • 45 views
అంబేద్కర్ జయంతి రోజే భూభారతి రెవెన్యూ చట్టం అమలు

జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ధరణి పోర్టల్​ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల పద్నాలుగు న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్​ జయంతి రోజున సాయంత్రం ఐదు గంటలకు…

  • April 13, 2025
  • 38 views
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు తెలుగు రాష్ట్రాల ఉగాది పురస్కారాల మహోత్సవాలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ గారికి పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలోని గల కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర…

  • April 13, 2025
  • 47 views
బోర్డర్ లో ఎదురు కాల్పులు

జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com