• April 11, 2025
  • 31 views
మహాత్మ జ్యోతిబా పూలే గారి 199వ జయంతి..!

జనంన్యూస్. 11. నిజామాబాదు. ఓబిసి మోర్చా నిజామాబాద్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమానికి నిర్వహించారు ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధనపాల్ సూర్యనారాయణ గుప్తా.పాల్గొన్నారుఈ కార్యక్రమం కి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, ఓబీసీ మోర్చా…

  • April 11, 2025
  • 20 views
పరిగి లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి  వేడుకలు

 జనం న్యూస్ 11 ఏప్రిల్వికారాబాద్ జిల్లా పరిగి లో మహాత్మా జ్యోతిబా ఫూలే గారి 198 వ జయంతి  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ..  సమాజం లో కుల వివక్ష అంటరాని తనం పై పోరాటం చేసి…

  • April 11, 2025
  • 17 views
బిచ్కుందలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ….

బిచ్కుంద ఏప్రిల్ 11 జనం న్యూస్ (జుక్కల్ కాని స్టేషన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) బడుగు బలహీన వర్గాల ఆదర్శ ఆశ జ్యోతి మహిళల జీవితాల్లో విద్యా ప్రాముఖ్యతను సమాజానికి చాటి చెప్పిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే యొక్క 198వ…

  • April 11, 2025
  • 74 views
రాజీవ్ యువ వికాసం పథకాన్ని గడువు పొడిగించాలి

దరఖాస్తు చేసుకున్న సకాలంలో కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల రాక నష్టపోతున్న యువత ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే.చాంద్ పాషా జనం న్యూస్,ఏప్రిల్11, జూలూరుపాడు : యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ…

  • April 11, 2025
  • 19 views
మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

జనం న్యూస్- ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి, మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూల మాలలు వేసి…

  • April 11, 2025
  • 17 views
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతి బాఫూలే, 198వ జయంతి

జనం న్యూస్, ఏప్రిల్ 12( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే,కి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ పి డి ఎం రాష్ట్ర కో…

  • April 11, 2025
  • 19 views

బిజెపి కుటుంబ మరియు కుల పార్టీ కాదు బలమైన క్యాడర్ ఉన్న పార్టీ – వడ్డేపల్లి రాజేశ్వరరావు. జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నలబై ఐదవ స్థాపన దివస్ వేడుకలు ఫతేనగర్…

  • April 11, 2025
  • 19 views
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే

జనం న్యూస్- ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ జెన్కో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి, జెన్కో ఓ& ఎం ఎస్ ఇ రఘురాం…

  • April 11, 2025
  • 21 views
మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సదయ్య

జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరపూర్ గ్రామ నివాసులు బుస్స తిరుపతి రాజయ్య తల్లి బుస్స సాంబలక్ష్మి అనారోగ్యంతో మరణించగా సాంబలక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి…

  • April 11, 2025
  • 16 views
రైతుల ను అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలి

జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా రాష్ట్ర పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com