మక్దూం ఉరుసు మహోత్సవo పాల్గొన్న ఆకేపాటి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు జామియా మసీద్ నందు ఉరుసు మక్దూమ్ ఉస్తవం లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి తో పాటు ఎంపీపీ నందలూరు భాస్కర్…
పితాని బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటరమణ
జనం న్యూస్ అక్టోబర్ 30 ముమ్మిడివరం ఈరోజు అనగా. 30.10.2025 తేదీన వైయస్సార్ పార్టీ అధ్యక్షులు * గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి * * పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన…
అజహరుద్దీన్ కు మంత్రి పదవి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 30 దాహమేసినప్పుడు బావితవ్వుకునే తెలివితేటలు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉంటాయి. ఆ విషయం మరోసారి అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా మరోసారి నిరూపించింది. మైనార్టీలు కాంగ్రెస్…
కోటి సంతకా లు సేకరణ కార్యక్రమం పొన్నాడ, పితాని,
జనం న్యూస్ అక్టోబర్ 30 అమలాపురం వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పార్టీ ఆఫీసులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో కోటి సంతకాలు…
ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన సదస్సు నవంబర్ 1న
జనం న్యూస్ అక్టోబర్ 30( భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల కోసం “ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన కార్యక్రమం – ఒక జ్ఞాన సమీక్ష” పేరుతో అవగాహన సదస్సు నవంబర్ 1, 2025 (శనివారం) ఉదయం 10:30…
ఎంపిడిఓ కు శుభాకాంక్షలు తెలిపిన ఉపాధి హామీ సిబ్బంది
జూలూరుపాడు, జనం న్యూస్ అక్టోబర్ 30: మండల ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న పూరేటి అజయ్ కు ఉపాధి హామీ పథకం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బంది మాట్లాడుతూ జూలూరుపాడు మండల ఎంపిడిఓ గా పూరేటి అజయ్…
ఎస్సై వేధింపులు తట్టుకోలేక ఉన్నత అధికారులకు ఫిర్యాదు
జనం న్యూస్ అక్టోబర్(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి ఎస్సై సైదులు వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ మల్టీ జోన్ 2 డిఐజి కి అబ్బాస్ ఫిర్యాదు. భూమి వివాదంలో ఎస్సై సైదులు 50వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు.…
NSS ప్రత్యేక శిబిరం లో భాగంగా నేడు ఆరోగ్యం పై అవగాహన సదస్సు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.30- 10-2025 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS ప్రత్యేక శిబిరం ఏడు రోజులు నిర్వహించ బడుతుంది ఇందులో భాగంగా మూడవ రోజు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ పి.జ్యోతి…
.చేతికి వచ్చిన పంటలు నీటి పాలు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి
జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మొంథా తుఫాన్ ప్రభావంతో మండల కేంద్రంలోని ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకదాటి కురుస్తూ ఉండడం బలమైన ఈదురు గాలులు వీస్తుండడంతో…
మొంథా తుఫాన్ వరద నీటిలో మునిగిపోయిన పొలాలని పరిశీలించినబిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం జగ్గాపురం రొడ్డ మొంథా తుఫాన్ వరద నీటిలో మునిగిపోయిన పొలాలను సందర్శించిన బిజెపి కిసాన్ మోర్చా…












