• August 13, 2025
  • 38 views
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సేవ కేంద్రం ఏర్పాటు

మద్నూర్ ఆగస్టు 13 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం మద్నూర్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో మండల మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన వివిధ శాఖల మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

  • August 13, 2025
  • 36 views
నూతన మూల్యాంకన విధానం పునః పరిశీలించాలి- ఎస్టీయూ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రూపొందించిన నూతన మూల్యాంకన విధానం విద్యార్థినీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు పెనుబారంగా వారి ఇబ్బందులు గురి చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం పునసమీక్షించాలని…

  • August 13, 2025
  • 49 views
ఘనంగా అమీన్పూర్ పోచమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

పాల్గొన్న అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ జనం న్యూస్ ఆగస్టు 13 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మాధవపురి హిల్స్ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ప్రథమ…

  • August 13, 2025
  • 36 views
జాతీయ కుటుంబ ప్రయోజన పథకంకోసం దరఖాస్తు చేసుకోండి..!

జనంన్యూస్. 13.సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండలం లోని అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని సిరికొండ ఎండిఓ మనోహర్ రెడ్డి సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేయబడుతుందని…

  • August 13, 2025
  • 70 views
చిలిప్ చెడ్ లో ఘనంగా మండల స్థాయి టి ఎల్ ఎం మేళా

జనం న్యూస్ ఆగస్టు 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకు టి ఎల్ ఎం నేడు స్థానిక ఎం పి పి ఎస్ చిలిప్…

  • August 13, 2025
  • 43 views
సిరికొండ అంగడి బజార్లో షెడ్డు నిర్మాణానికి త్వరలోనే నిధుల మంజూరు..!

ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ. జనంన్యూస్. 13. సిరికొండ.ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ గ్రామంలో అంగడి బజారు రెండు ఎకరాల పైన ఉన్న మార్కెట్ కమిటీ ఖాళీ స్థలం ప్రస్తుతం వారానికి ఒక్కసారి మాత్రమే వినియోగంలో ఉంది.సరైన వసతులు,…

  • August 13, 2025
  • 67 views
తడ్కల్ పరిసరాల ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి,

తడ్కల్ లైన్మెన్ విష్ణు పాటిల్, జనం న్యూస్,ఆగస్ట్ 13,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పరిసరాల గ్రామాల ప్రజలకు లైన్మెన్ విష్ణు పాటిల్, బుధవారం వ్యవసాయదారులకు, ప్రజలకు,విద్యుత్తుకు సంబంధించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా లైన్మెన్ మాట్లాడుతూ భారీ…

  • August 13, 2025
  • 42 views
ప్రభుత్వాలు మారిన చెట్ల కిందనే పిల్లల చదువులు

జనం న్యూస్ 13 ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలం కేంద్రంలో ధర్మారం గ్రామపంచాయతీ రెడ్డిపెళ్లి గ్రామంలో పాఠశాల లేక చెట్టు కింద విద్యను బోధిస్తున్నారు,ఎన్నోసార్లు పత్రిక ప్రకటనలో ప్రచురింప చేసిన అధికారుల స్పందన కరువైంది , అధికారులు అందరూ పాఠశాలలో…

  • August 13, 2025
  • 43 views
వివాహాది శుభకార్యంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జనం న్యూస్ ఆగష్టు 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రం కు చెందిన మాజీ వార్డు సభ్యులు గొట్టిముక్కుల చక్రపాణి అన్న కుమారుడు రాజేష్- స్వాతి వివాహ వేడుకల్లో పాల్గొన్ని నూతన వస్త్రాలు అందించి వధూవరులను…

  • August 13, 2025
  • 46 views
రైతు బాగుంటేనే అందరం బాగుంటాం

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా తేదీ ఆగస్టు 13, (రిపోర్టర్ ప్రభాకర్): రైతు బాగుంటేనే అందరం బాగుంటామని, అటువంటి రైతులను ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి…