సిరిపురంలో సరస్వతి దేవిగా దుర్గామాత దర్శనం
జనం న్యూస్ సెప్టెంబర్ 29 నడిగూడెం మండల పరిధిలోని సిరిపురంలో శ్రీ కోదండరామస్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం దుర్గామాత చదువుల తల్లి సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది.విద్యార్థులు తమ పుస్తకాలను…
మహనీయుల జయంతి సందర్భంగా నివాళులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందలి బచ్చు భవన్ నందు దేశం గర్వించదగ్గ ఇరువురు మహనీయుల( భగత్ సింగ్ మరియు గుర్రం జాషువా) జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్…
అమీన్పూర్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో జనం న్యూస్ సెప్టెంబర్ 29 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద చెరువు సమీపంలోని సాయిబాబా గుడి ఆవరణలో ఆదివారం సాయంత్రం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా…
దత్త సాయి సన్నిధిలోసరస్వతి అమ్మవారి పూజ విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 29 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి…
టంగుటూరు ఓబిలి రహదారికి మరమ్మతులు చేపించిన మేడా
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రోడ్డు పనులను దగ్గరుండి పరిశీలిస్తున్న టిడిపి నాయకులు నందలూరు మండలం టంగుటూరు ఓబిలి మధ్య ఉన్న రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా పింఛ డ్యాం నిండి గేట్లు తెరవడంతో చెయ్యరు నది…
మహిళలకు ఇస్తానన్న బతుకమ్మ చీరలెక్కడ…?మాజీ ఎమ్మెల్యే గండ్ర
జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం మహిళలకు ఇస్తానన్న రెండు బతుకమ్మ చీరలు ఎక్కడా అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించ్చిన మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణా రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలంగాణ తొలి…
కోహిర్ మండల్ సజ్జాపూర్ విలేజ్ లో సర్పంచ్ పోటీ చేస్తున్న మహిళ దూదేకుల సాబియా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 29 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు ఎన్నికల సంఘం దసరా శుభాకాంక్షలు తెలిపింది తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామం యువత ఎన్నికల్లో పోటీ చేయాలి ఆయా గ్రామాలలో యువతకు అవకాశం ఇవ్వాలి అప్పుడే…
మెడిసిన్ సీటు సాధించిన ధర్మారపు లోకేష్ ను అభినందించి ఆర్థిక సహకారం అందించిన లిటిల్ ఫ్లవర్ యాజమాన్యం
జనం న్యూస్ 28 సెప్టెంబర్ తొర్రూరు డివిజన్ ప్రతినిధి చెర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు.యాకయ్య మహబూబా దంపతుల కుమారుడు ధర్మారపు లోకేష్ ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో ఉత్తమ ర్యాంక్ సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాల మంచిర్యాలలో అడ్మిషన్ పొందాడు. ఈరోజు…
నవరాత్రి ఉత్సవాల్లో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు
సిద్దిపేట జిల్లా, దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దుర్గాభవాని ఆలయంలో నవరాత్రుల సందర్భంగా 7వ రోజ చాముండేశ్వరి అవతారంలో కొలువు దీరిన దుర్గాభవానిమాత పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీ సంభారపు నాగరాజు స్వాతి గారు, శ్రీ…
నిఫా జిలా స్థాయి అవార్డు అందుకున్న బండకాడి గణేష్.
అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ Nifaa ( నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్ & యాక్టివిస్ట్) సిల్వర్ జూబ్లీ అవార్డు ఫంక్షన్ లో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకటరావు పేట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కవి గాయకులు,…



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఖండన
వెంకటరత్నం మృతి సీపీఎం పార్టీకి తీరం లోటు
బీసీ జేఏసీ ధర్మదీక్ష విజయవంతం – రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగింపు
ఘనంగా కాళోజి వర్ధంతి
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
శ్రీవాణి స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు
16వ సిద్ధి వినాయక స్వామి వార్షికోత్సవం.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం








