Breaking News
నందలూరు సర్పంచ్ సుభాషిణి కి వీడ్కోలు పలికిన రాజంపేట మాజీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్.తిమ్మాపూర్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంగౌరీ గ్రంథాలయానికి వర్తక సంఘం వారు రూ” 2,39,000 వితరణప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామ సభ సమావేశం….మోతినగర్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 319 వ వర్ధంతి వేడుకలుసమాజమా స్పందించుమా అత్యాచారం క్షమించరాని నేరం సాంగ్.సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో వీడియో ఆవిష్కరణ…హనుమాన్ జయంతి ఉత్సవాలు..పేకాట శిబిరంలో పోలీసుల దాడిగ్రామ ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధి- గ్రామ సభలో నాగుల్ గావ్ సర్పంచ్ సునంద పాటిల్
  • January 27, 2026
  • 87 views
విజయనగరంలో గణతంత్ర గర్జన: అభివృద్ధి పథంలో జిల్లా అడుగులు

జనం న్యూస్‌ 27 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ విజయనగరం జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్‌తో కలిసి…

  • January 27, 2026
  • 90 views
శాయంపేట సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ కి ప్రశంసా పత్రాలు.

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ కలెక్టర్ స్నేహ శబరీష్ పరిదిలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలకు అందిస్తున్న సీఐ పి రంజిత్…

  • January 27, 2026
  • 89 views
మాగంటి మురళీమోహన్ కు ‘పద్మశ్రీ’ అవార్డు రావడం పై బిజెపి సీనియర్ నేత నీరుకొండ వీరన్న చౌదరి శుభాకాంక్షలు..

జనం న్యూస్ జనవరి 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజమహేంద్రవరం పార్లమెంటు మాజీ సభ్యులు మాగంటి మురళి మోహన్ పద్మశ్రీ అవార్డు కైవసం చేసుకోవడంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర సెయిల్ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్…

  • January 27, 2026
  • 84 views
బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

అమలాపురం లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార…

  • January 27, 2026
  • 85 views
ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..

జనం న్యూస్ జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి మాఘమాసం మొదటి ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు లో మెట్టమీద శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం నందు కోనసీమ జిల్లా ఆలమూరు కి చెందిన తిరుమల…

  • January 27, 2026
  • 83 views
ప్రెస్ మీట్ గద్వాల్ డీకే బంగ్లా ఎంపీ డీకే అరుణమ్మ.

జనం న్యూస్ 27 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మున్సిపాలిటీ ఎన్నికలకు షెడ్యూల్ నేడు వచ్చే ఛాన్స్ ఉంది.అన్ని మున్సిపాలిటీ లలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.ఎన్నికల్లో గద్వాల మున్సిపాలిటీలో…

  • January 27, 2026
  • 85 views
.పోలీస్ స్టేషన్ లో గణతంత్ర వేడుకలు

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో 77 గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీస్ స్టేషన్ లో సీఐ పి రంజిత్ రావు జాతీయ జెండా…

  • January 27, 2026
  • 87 views
శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి కల్యాణోత్సవం

జనం న్యూస్ జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కాట్రేనికోన మండలం దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం గ్రామంలో వేచి ఉన్న శ్రీ పార్వతికుండలేశ్వర స్వామి వారి &శ్రీ రుక్మిణి సత్యభామ…

  • January 27, 2026
  • 86 views
నడిగడ్డలో నాలుగు మున్సిపాలిటీలో 77 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రజలు గెలిపించుకోవాలి గెలిపించుకుంటే ఎప్పుడు లేని విధంగా వార్డులు అభివృద్ధి చెందుతాయి..

జనం న్యూస్ 27 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అభిమానం ఉంటే ఒక దండశాల్వా కప్పండి అంతేకానీ అభివృద్ధిని టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వెనక్కి…

  • January 27, 2026
  • 90 views
రావుట్ల లో రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం..!

జనంన్యూస్. 27.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రం లొని రావుట్ల గ్రామంలో జాతర మహోత్సవాలు జరుపబడును. శ్రీ శ్రీ శ్రీ గడి మాకుల రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలు.తేదీ. 01-02-2026 ఆదివారం రోజున ఉదయం అకాండ దీపారాధన. ఆదిమూల…