జనం న్యూస్ 27 జనవరి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను సర్పంచ్ పద్మ…
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కోడ పాక గ్రామానికి చెందిన సామాజిక సేవాకుడు అమ్మ అశోక్ కు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా ఉత్తమ సేవా…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 27 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ…
జనం న్యూస్ 27 జనవరి 2027 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల యందు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న భీమ్ ఆర్మీ…
జనం న్యూస్ 27 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శాంతి భద్రతల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తూ, ప్రజా సేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆండ్ర పోలీస్ స్టేషన్ ఎస్సై కె. సీతారాంను ఉత్తమ అధికారిగా జిల్లా యంత్రాంగం గుర్తించింది.…
జనం న్యూస్ 27 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఘనమైన వేడుకలో, జిల్లా అభివృద్ధికి అందించిన అసాధారణ అంకితభావం మరియు కృషికి గాను పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి. ధర్మారావు…
జనం న్యూస్ 27 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం – భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, విజయనగరం జిల్లా యంత్రాంగం శ్రీ డి. అనిల్ కుమార్ కనబరిచిన అద్భుతమైన దీక్ష మరియు అంకితభావాన్ని అధికారికంగా…
జనం న్యూస్ 27 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్తో కలిసి…
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ కలెక్టర్ స్నేహ శబరీష్ పరిదిలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలకు అందిస్తున్న సీఐ పి రంజిత్…
జనం న్యూస్ జనవరి 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజమహేంద్రవరం పార్లమెంటు మాజీ సభ్యులు మాగంటి మురళి మోహన్ పద్మశ్రీ అవార్డు కైవసం చేసుకోవడంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర సెయిల్ అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్…