జనంన్యూస్. 25.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల పరిది లొని సర్పంచ్ తండా లో. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్పంచ్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మలావత్ శోభ జీవన్ నాయక్ , ఉప సర్పంచ్ బాదావత్…
దడిగి చౌరస్తా వద్ద ముల్ల పొదలు తొలగింపు…. బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శనివారం నాడు బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని దడిగి చౌరస్తా వద్ద బిచ్కుంద – బాన్సువాడ రహదారిపై…
జనం న్యూస్ 25 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి పాఠశాల యందు ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుట తప్పనిసరి చేయాలి జిల్లా కలెక్టర్…
జనం న్యూస్ 25 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గంజాయి తరలిస్తున్న యువకులు అడ్డుపోయిన సౌమ్య కడుపు మీద నుండి వెళ్లిన కారు.. తీవ్ర గాయాలపాలైన సౌమ్యను ఆసుపత్రికి తరలించి, గంజాయి…
జనం న్యూస్ 25 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కూలీ చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన సోదాల్లో…
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామ వాస్తవ్యులు “మోకిడి రాజేశ్వర రావు” మృతి చెందగా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేడు వారి ఇంటికీ చేరుకొని…
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూరంపేట గ్రామానికి చెందిన ఈరబోయిన రాజేష్ యొక్క మొబైల్ ఫోన్ కొన్ని రోజుల క్రితం పోయిందని శాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా, అట్టి…
జనం న్యూస్ జనవరి 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి “జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్” అనే నినాదంతో నిర్వహించిన ధర్మ రక్షణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన హిందూ బంధువులతో…
జనం న్యూస్ 25 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రామభద్రపురంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బొబ్బిలి మండలం కమ్మవలసకు చెందిన రాము రామభద్రపురం నుంచి బొబ్బిలి…
జనం న్యూస్ 25 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ విజయనగరం ఎంజీ రోడ్డులోని 21వ స్టోర్ శనివారం ఉదయం ప్రారంభమైంది. దీనిని సినీనటి రితికా నాయక్ లాంఛనంగా…