Breaking News
నాగేంద్రనగర్ మస్జిద్ కమిటీకి నూతన నాయకత్వంకుండలేశ్వర స్వామిని దర్శించుకున్న పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి అదనపు కమీషనర్*ఏర్గట్లలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిరావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు విజ్ఞప్తిచారిత్రాత్మక విజయంకాట్రేనికోన మండలంలోని . పంచాయతీలకు ప్రత్యేక అధికారులుకులమతాలకు అతీతంగా హనుమాన్ జయంతి శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ భాగస్వామ్యం1000 మందికి చల్లటి మజ్జిగ, మంచినీటి పంపిణీ – ఐక్యతకు నిదర్శనంమానవపాడు ఇండెన్ గ్యాస్ వద్ద బారులుకమ్యూనిస్టులంటే మోడీ అమిత్ షాలకు భయం ఎందుకు
  • January 20, 2026
  • 57 views
ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గా శ్యామ్ సుందర్ రెడ్డి ఏకగ్రీవం

జనం న్యూస్ 21జనవరి పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు పెగడపల్లి ఉపసర్పంచ్ ల సమావేశం ఏర్పాటు చేసుకొని ఉప సర్పంచ్ ల ఫోరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చేసుకోవడం జరిగింది.ఫోరం అధ్యక్షులుగాఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి నంచర్ల,ఉపాద్యక్షులుగా కాకర్ల సతీష్…

  • January 20, 2026
  • 57 views
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి..

దిశా’ సమావేశంలో ఎం.పీ ధర్మపురి అర్వింద్ జనంన్యూస్. 20.శ్రీనివాస్ పటేల్.నిజామాబాద్, ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల…

  • January 20, 2026
  • 59 views
ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు….

బిచ్కుంద జనవరి 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని కందర్‌పల్లి గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

  • January 20, 2026
  • 55 views
పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత ఫలితాలు సాధించాలి

మండల విద్యాధికారి పి.విట్టల్ జనం న్యూస్ జనవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో ఉదయం 11:40 గంటలకు కే జి బి వి చిట్కుల్ పాఠశాలను మండల విద్యాధికారి పి .విటల్ చండూరుకాంప్లెక్స్…

  • January 20, 2026
  • 56 views
చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ జనవరి 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఏర్పాటు చేసిన ఎడ్ల బండలాగుడు పోటీల్లో విజేతలకు బహుమతులు అందించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. సోమవారం రాత్రి 8 గంటలకు…

  • January 20, 2026
  • 59 views
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం,బూటకపు వాగ్దానాలతో ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్..

జనం న్యూస్ 20 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్న మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ అన్న…

  • January 20, 2026
  • 64 views
అల్లంపూర్ నియోజకవర్గనికి పలు అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలోఅల్లంపూర్ నియోజకవర్గనికి పలు అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలో

జనం న్యూస్ 20 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఎస్బిఐ…

  • January 20, 2026
  • 62 views
బాలాజీ నగర్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ జనవరి 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి బాలాజీ నగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ (గోపి) జన్మదినం సందర్భంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో…

  • January 20, 2026
  • 66 views
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కంకటాల రాము

జనం న్యూస్ జనవరి 20 ముమ్మిడివరం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మడివరం ఆర్యవైశ్య సంఘం పిలుపుమేరకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ అయిన కంకటాల రామం అమ్మవారి గుడికి వెళ్లి ముమ్మిడివరం…

  • January 20, 2026
  • 67 views
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నిక

హర్షం వ్యక్తం చేసిన బిజెపి సీనియర్ నాయకులు వీరన్న చౌదరి జనం న్యూస్, జనవరి 20, 2026: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజనగరం…