అయ్యప్ప స్వామి భక్తి మనకు పవిత్రతను ఆత్మ శాంతిని ప్రసాదిస్తుంది. వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ నవంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి మాల ధరించి నియమాలతో కూడిన దీక్షను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ రోజు ఉదయం చేపట్టారు, కూకట్ పల్లీ…
జహీరాబాద్ నియోజకవర్గంలో అలా నా కంపెనీ వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్ 1 జహీరాబాద్ మండలంలో అలనా కంపెనీ వ్యర్థాలతో ప్రజలకు ఇబ్బందులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ మండలంలో ఉన్న అలనా మాంసం ఎగుమతి కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థాలు స్థానిక…
కూటమి ప్రభుత్వం ఆధ్యర్యo లో పింఛన్ల పంపిణీ కార్యక్రమము
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. NDA కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేదల సేవలో పాల్గొనడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది, ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సందర్భంగా నాగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ…
హిందూ ముస్లిం ఐక్యత కు నిదర్శనం మాగ్దూమ్ బాబా మహోత్యవం:- చమర్తి జగన్ మోహన్ రాజు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో టంగుటూరు రోడ్ లో శుక్రవారం సాయంత్రం ఉరుసు మహోత్సవ నిర్వహణ కమిటీ అజం భాష,మహబూబ్ బాషా ఆహ్వానం మేరకు రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకి ఘన…
చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ రఫాని మీడియా సమావేశం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 1రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో అమృత్ పథకం రెండో విడత పనులుఅమలు చేసేందుకు శ్రీకారం-చైర్మన్అమృత్ మొదటి దశ లో పట్టణంలో నాలుగు వేల మంచి నీటి…
స్వయం కృషి వృద్ధ ఆశ్రమం లో అన్నదాన చేసిన ఎస్సై సతీష్ బాబు
. జనం న్యూస్. నవంబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి హన్మకొండ జిల్లా ఓల్డ్ ఏజ్ హోమ్ కేసర్ గార్డెన్ స్వయంకృషి వృద్ధాశ్రమం లోని కొంతమంది భారీ వర్షాల కారణంగా వసతులు లేక ఇబ్బంది పడుతున్న వృద్ధులకు వారి…
హరీశ్రావుకు సంతాపం తెలిపిన కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
జనం న్యూస్ నవంబర్ 01 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు సంతాపం తెలిపారు.ఇటీవల హరీశ్రావు తండ్రి శ్రీ తన్నీరు సత్యనారాయణ స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేటర్…
భార్యపై కర్రతో దాడి భార్య మృతి
జనం న్యూస్ నవంబర్ 01 సంగారెడ్డి జిల్లా వేల్పూర్ మండలం వడకపల్లి : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం త్రియంబకపేట్ గండి తండాకు చెందిన బానోత్ సరోజ (46) అనే మహిళను ఆమె భర్త బానోత్ రాజు కర్రతో దాడి చేసి…
విజయనగరం JNTU విద్యార్థులకు గుడ్ న్యూస్
జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జేఎన్టీయూ గురజాడ సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తూ ఉపకులపతి ఆచార్య వి.వి. సుబ్బారావు…
ఎంపీడీవో సేవలు అమోఘంఇరుపార్టీల నేతలు ఘనంగా సన్మానంకింద స్థాయి అధికారులు ప్రశంసలు
జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కింద స్థాయి ఉద్యోగిగా ప్రారంభించి, రాజకీయాలకు అతీతంగా 38 ఏళ్ల పాటు ప్రజా పరిపాలనలో నిబద్ధతతో సేవలు అందించిన ఎంపీడీవో ఆజారి భానుమూర్తి సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు.శుక్రవారం…



అంద వచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
యూడైస్ వివరాలు పక్కాగా నమోదు చేయాలి.
రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలి.. కలక్టర్ సంతోష్..
టీ సేఫ్ యాప్ పై విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండాలి
రాష్ట్రంలో కనుమరుగు కానున్న బీఆర్ఎస్ పార్టీ
బోర్డులకే పరిమితమైన తెలంగాణ క్రీడ ప్రాంగణము
జిల్లా వ్యవసాయ అధికారి కొనుగోలు కేంద్రం సందర్శన..!
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి.
ఎంపీడీవో మధుసూదన్ అంగన్వాడి కేంద్రాలపై విస్తృత తనిఖీ
84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్ వీధి రూ,” 1.70 కోట్లతో సిసి రోడ్లు డ్రైనేజ్ కల్వర్టులు








