ఎమ్మెల్యే చొరవతో ప్రత్యామ్నాయ రోడ్డు..!
జనంన్యూస్. 01.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన మార్గం కొండూరు వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో ప్రత్యామ్నాయంగా పెద్దవాల్గొట్ నుండి నుండి చిన్న వాల్గొట్ బ్రిడ్జి వరకు మొరం పనులు ప్రారంభమైనావి అధికారులతోని మాట్లాడి తొందరగా పని…
రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలిమోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికావు
అమలాపురం గడియార స్తంభం సెంటర్లో బీజేపీ నేతలు ధర్నా జనం న్యూస్ సెప్టెంబర్ 1 అమలాపురం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి ని కాంగ్రెస్ పార్టీ అగ్ర…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి దండాలు దండలు తప్ప అలంకరణ లేదు
(జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలో శిథిలా వస్థ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి చెన్నూర్ నియోజకవర్గం దళిత ఎమ్మెల్యేలని, మంత్రులని. కాంగ్రెస్ నాయకులు, బి ఆర్ఎస్ నాయకులు కుల సంఘాల నాయకులు అంబేద్కర్…
డ్వాక్రా విఏఓ పై చర్యలు తీసుకోవాలని పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు
జనం న్యూస్,సెప్టెంబర్01,అచ్యుతాపురం: పూడిమడక గ్రామంలో డ్వాక్రా విఏఓగా ఎరిపల్లి కోదండమ్మ అనే యువతీ పని చేస్తున్నందున ఆమెవద్ద అనేక మంది వివాహితుల ఫోన్ నెంబర్లు ఉండటంతో ఆమె వివాహం అయిన వారిని విడగొట్టి మరొక వ్యక్తిని అంటగట్టి వారి నుండి అధిక…
బాల గణపతి బ్రహ్మోత్సవాలు ఆరవ రోజున అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న గణనాథుడు
(జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి,కాసిపేట రవి) భీమారం మండలం పోతనపల్లి గ్రామంలో సోమవారం రోజున వినాయక చవితి నవరాత్రుల గణనాధుని అలంకరణ,మొదటి రోజున హరిద్ర వర్ణం, రెండవ రోజున కుంకుమ వర్ణంలో,మూడవ రోజున పిత వర్ణం,నాలుగవ రోజున కృష్ణ వర్ణంలో,ఐదవ…
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుగా చాపలమడుగు రామ్మూర్తి ఎన్నిక
పార్టీ బలోపేతానికి కృషిచేస్తా. స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ అధ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తా. జూలూరుపాడు,జనం న్యూస్ (సెప్టెంబర్01): బిఆర్ఎస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా చాపలమడుగు రామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరుపాడు మండల ప్రజల్లోకి మరింత…
యశోదమ్మ గారి మృతి బాధాకరం
మాజీ శాసనసభ్యులు నల్గొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్పీ ఏ పల్లి మండలం మల్లాపురం గ్రామం మాజీ సర్పంచ్ జైపాల్ రెడ్డి గారి మాతృమూర్తి యశోదమ్మా గారి మృతిబాధాకరం అని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర…
జహీరాబాద్ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ఇబ్బందులను గురి చేస్తున్నారు
జనం న్యూస్ సెప్టెంబర్ 1 జహీరాబాద్ నుండి తాండూర్ రహదారి గుంతలతో నరకమంబయిస్తున్న ప్రయాణికులు బాగా రెడ్డి ఫ్లైఓవర్ నుండి ఉష్కా అడ్డ గాంధీనగర్ కాలనీ రాంనగర్ కాలనీ చిన్న హోతి డబల్ బెడ్రూమ్స్ షేకాపూర్ మల్చల్ మా సిద్ధాపూర్ తాండ…
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు జరపాలి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్
పాపన్నపేట,సెప్టెంబర్01 (జనంన్యూస్): ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు జరపాలని పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ న్నారు.సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం చెరువులు,కంటలు నిండుగా ఉన్నందునా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలను చెరువులు,కుంటలు వద్దకు తీసుకువెళ్లవద్దన్నారు.నిమజ్జనం చేసే సమయంలో…
మార్కండేయ గణేష్ వద్ద అన్న ప్రసాద వితరణ
పాపన్నపేట,ఆగస్టు31 (జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్నపేట్ ని మార్కండేయ గణేష్ మండలి వద్ద ఆదివారం రోజు పది వసంతాలు పూజలు అందుకున్న గణనాథుని సేవలో పద్మశాలి కులస్థులు వళ్ళందేశి అంజలీ దేవి వారసులు ఉదయ్ కిరణ్ గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా…