పోలీసు అమరవీరుల సంస్మరణార్ధం “క్యాండిల్ ర్యాలీ”
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పట్టణం మూడు లాంతర్లు జంక్షన్ నుండి కోట జంక్షను వరకు జిల్లా పోలీసుశాఖ…
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్పత్రికా ప్రకటన
జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్వర్గీయ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ సమైక్యతా దినోత్సవం” (రాష్ట్రీయ ఏక్తా దివస్) లో భాగంగా నివాళులు అర్పించిన డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్…
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్పత్రికా ప్రకటన
జనం న్యూస్ 01 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ స్వర్గీయ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ సమైక్యతా దినోత్సవం” (రాష్ట్రీయ ఏక్తా దివస్) లో భాగంగా నివాళులు అర్పించిన డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్…
బిసి జే ఎ సి ఆధ్వర్యంలో కోహిర్ మండల అధ్యక్షుడు గా ఎన్నుకోవడం జరిగింది
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 31 జహీరాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కోహిర్ మండల్ బీసీ జేఏసీ మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది నియోజకవర్గ ప్రతి గ్రామ గ్రామన కమిటీలు వేయడానికి మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం గ్రామ…
కంగ్టి లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా టుకే రన్,ర్యాలీ,
ఎస్ఐ దుర్గారెడ్డి, జనం న్యూస్,అక్టోబర్ 31,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో శుక్రవారం ఎస్ఐ దుర్గా రెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక 150 వ జయంతిని పురస్కరించుకొని టుకె రన్,ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు…
మండల నిధులతో సీసీ రోడ్లు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సహకార బ్యాంకు అడ్జసెంట్ రోడ్డు వలన వర్షా కాలంలో అక్కడ నివాసముంటున్న వారు చాలా అవస్థలు పడుతున్నా రని మండల పరిషత్ అధ్యక్షులు మేడ…
లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా నేషనల్ యూనిటీ డే
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల లో ఘనంగా నేషనల్ యూనిటీ డే ను హెచ్ఎం షేక్ మౌలాలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమైంది. భారత ప్రభుత్వం తొలి…
తీవ్రంగా గాయపరిచిన వ్యక్తికి జైలు శిక్షకొత్తగూడెం లీగల్ న్యూస్
జనం న్యూస్ అక్టోబర్ 31( కొత్తగూడెం నియోజకవర్గం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని గిరిప్రసాద్ కాలనీకి చెందిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన కేసులో నిందితుడికి జైలు శిక్షను కోర్టు విధించింది.కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. కిరణ్…
కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్
జనం న్యూస్ అక్టోబర్ 31 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన పోలీస్ స్టేషన్ ఆవరణంలో శుక్రవారం ఎస్సై అవినాష్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (జాతీయ ఐక్యతా దివస్)
బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుందలో నేడు, ఎన్ఎస్ఎస్ యూనిట్ I& II ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ని ఘనంగా నిర్వహించారు . కళాశాల ప్రిన్సిపాల్…



అంద వచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
యూడైస్ వివరాలు పక్కాగా నమోదు చేయాలి.
రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలి.. కలక్టర్ సంతోష్..
టీ సేఫ్ యాప్ పై విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండాలి
రాష్ట్రంలో కనుమరుగు కానున్న బీఆర్ఎస్ పార్టీ
బోర్డులకే పరిమితమైన తెలంగాణ క్రీడ ప్రాంగణము
జిల్లా వ్యవసాయ అధికారి కొనుగోలు కేంద్రం సందర్శన..!
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి.
ఎంపీడీవో మధుసూదన్ అంగన్వాడి కేంద్రాలపై విస్తృత తనిఖీ
84 వ వార్డు లక్ష్మీనారాయణ నగర్ వీధి రూ,” 1.70 కోట్లతో సిసి రోడ్లు డ్రైనేజ్ కల్వర్టులు








