జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టండి అడ్వకేట్ మాదాసు భాను ప్రసాద్ వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పరిష్కారాలను కనుగొనుటకు రోడ్డు సేఫ్టీ కమిటీ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న…
జనం న్యూస్ మార్చి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ 12 సెల్ 9550978955 ఈ కార్యక్రమం లో వేలూరు గ్రామ పూర్వ విద్యార్థి బొంతా బాలకృష్ణ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సౌటపల్లి మరియాదాసు ,బొంతా 2వ భాగ్యరావు, సౌటపల్లి…
ఏర్గట్ల, మార్చి 12: ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు, వైద్య సిబ్బంది కోసం ప్యూరిఫైడ్ ఫిల్టర్ వాటర్ మిషన్ను ఏర్పాటు చేశారు. క్రీస్తు శేషులు మాజీ సొసైటీ ఛైర్మన్ శివన్నోల్ల రాజన్న స్మారకార్థంగా ఆయన కుమారుడు శివన్నోల్ల…
జనం న్యూస్ మార్చ్ 12 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి: హెచ్పీవీ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, బాలికలు తప్పనిసరిగా వేసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ HPV వ్యాక్సినేషన్ 14 సంవత్సరాల బాలికలు ఉపయోగించు కోవాలి అనే కార్యక్రమంలో నందలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు…
శేరిలింగంపల్లి, జనం న్యూస్ మార్చి 12 నిజం చెపుతాం ( శ్రీకాంత్ ) : – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు నరేష్ జన్మదినం సందర్భంగా గురువారం కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ…
జనంన్యూస్. 12నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్ లను సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు.…
జనం న్యూస్, మార్చ్ 12, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో గల 15వ వార్డ్ కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ ఈ రోజు త్వరలో ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మెట్పల్లి పట్టణంలో…