Breaking News
వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగిఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళపెరిగిపోతున్న చ‌లి.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం చాలా అవ‌స‌రంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులుమండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంతోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులుపేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డిమండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలుఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • October 28, 2025
  • 27 views
అత్యవసర ద్వారం వద్ద అధికారుల వాహనాల పార్కింగ్

రోగుల అవస్థలు- అత్యవసర సర్వీసులకు ఆటంకం జనం న్యూస్- అక్టోబర్ 29- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- ఆసుపత్రి అత్యవసర మార్గాలను అడ్డుకోకుండా, అత్యవసర రోగులు సులభంగా ఆసుపత్రిలోపలికి ప్రవేశించడానికి అంబులెన్స్‌లు సులభంగా రాకపోకలు సాగించడానికి ప్రధాన ప్రవేశ ద్వారా అనేది ఒకటి…

  • October 28, 2025
  • 32 views
యాదాద్రీశుడి సేవలో ఎమ్మెల్సీ

జనం న్యూస్ అక్టోబర్ 28 సంగారెడ్డి జిల్లా: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఎ మ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మంగళవారం కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక…

  • October 28, 2025
  • 33 views
ప్రతీ ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలిఆరోగ్యమే మహాభాగ్యం

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జుక్కల్ అక్టోబర్ 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో పోషణ మాసం మహోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం జరిపించి…

  • October 28, 2025
  • 29 views
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన ఉపాధ్యాయ బృందం

జనం న్యూస్ 28అక్టోబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి యొక్క నాన్న ఆరోగ్యం బాగాలేక స్వర్గస్తులు అయినందున* వారి కుటుంబాన్ని పరామర్శించి1000 రూపాయల ఆర్థిక…

  • October 28, 2025
  • 27 views
ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం

జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో శాసనసభ ఎన్నికల సమయంలో మోసపూరితమైన 6 గ్యారంటీలు ఎన్నికల హామీలను రాష్ట్రంలో కాంగ్రెస్…

  • October 28, 2025
  • 29 views
వర్షం ధాటికి నేలకొరిగిన వరి పైరు..

జనం న్యూస్ అక్టోబర్ 28 నడిగూడెం మండలం లోని రత్నవరం,సిరిపురం, వల్లాపురం తదితర గ్రామాలలో ‘మొంథా’ తుఫాను ధాటికి వరిపొలాలు పూర్తిగా నేలకొరిగాయి. పొట్ట, కంకి దశలో ఉన్న పంట నష్టంతో ఎకరాకు పెట్టిన రూ.30 వేల పెట్టుబడి కూడా తిరిగి…

  • October 28, 2025
  • 30 views
మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి పరమపరించారు తన్నీరు సత్యనారాయణ

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 28 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహాన్ని పుష్పాంజలి గాటించి ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మనో ధైర్యాన్ని…

  • October 28, 2025
  • 23 views
జిన్నింగ్ మిల్లు, అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ …

మద్నూర్ అక్టోబర్ 28 మంగళవారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ మద్నూర్ మండలంలో అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.తెలంగాణ రాష్ట్రం లో వరి కోనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. సన్న వడ్లకు…

  • October 28, 2025
  • 20 views
పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్ధం సందర్భంగా పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్ధం సందర్భంగా పరకాల డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు వరంగల్ పోలీస్ కమీషనరేట్ సి పి సన్…

  • October 28, 2025
  • 27 views
రెచ్చిపోతున్న రేషన్ మాఫియారాత్రి వేళల్లో జోరుగా సాగుతున్న రేషన్ దందానిద్రలోనే ఉన్న సివిల్ సప్లై శాఖఅధికారుల అండదండలతోనే కొనసాగుతున్న అక్రమ వ్యాపారం

జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 28 : ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం ఇప్పుడు కొందరు అక్రమార్కుల చేతుల్లో కోట్ల రూపాయల దందాగా మారింది. ప్రజల ఆకలి తీర్చే ప్రభుత్వ…