Breaking News
వైద్య వృత్తిలో మీ ముగ్గురు చేసిన సేవలు చాలా గొప్పవి.ఫ్యాక్షన్ మత్తు పదార్థాలపై అవగాహనకార్యక్రమం,కథారచనలో కళాశాల విద్యార్థుల ప్రతిభనక్సలైట్ల విషయంలో మాన్యవర్ కాన్సీరామ్ చెప్పిందే నిజమైందినగదు ₹10 లక్షలు దాటితే PAN.జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికైన డి ఏ విహైస్కూల్ విద్యార్థివడ్డేపల్లి ఎనక్లేవ్ వద్ద అక్రమ వాహనాల పార్కింగ్ లుట్రాఫిక్ పోలీస్ అధికారులు జరిమానా వేసిన మారని వాహనదారులుకాకతీయ డైరీ ని ఆవిష్కరించిన తాసిల్దార్ ఏ శివలక్ష్మి,జహీరాబాద్ నియోజకవర్గంలోని మల్చల్మ గ్రామంలో ఉన్న వీరన్న వాగు చెరువు తూములు మూడుఐజ మండల కేంద్రానికి బాలుర బాలికల కాలేజీ వసతి గృహాలను మంజూరు చేయాలని ఈరోజు ప్రజావాణి లో కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేసిన
  • March 6, 2026
  • 57 views
జిపిఓ కార్యాలయం ప్రారంభోత్సవం.

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లొని తుంపల్లి గ్రామంలో గ్రామ పాలన అధికారి కార్యాలయాన్ని సిరికొండ తహసిల్దార్ రవీందర్ రావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది తూంపల్లి గ్రామ పాలన అధికారి షేక్ సిజావుద్దీన్, ఇందులో…

  • March 6, 2026
  • 60 views
హుస్సేన్ పల్లి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ పథకాలపై అవగాహన కార్యక్రమం

జనం న్యూస్ మార్చి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో పోస్ట్ బ్రాంచ్ ఆఫీసర్ కోడెల రమేష్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు…

  • March 6, 2026
  • 58 views
గ్రామపంచాయతీలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక సమావేశం.

జనంన్యూస్. 06.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా తేదీ 06-03-2026 నుండి 12-06- 2026 వరకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పనులపై కార్యచరణ ప్రణాళిక విడుదల చేయడం జరిగింది…

  • March 5, 2026
  • 67 views
మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

జనం న్యూస్- మార్చి 5- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ మోడల్ హై స్కూల్ లో పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులను ఉద్దేశించి…

  • March 5, 2026
  • 64 views
ముమ్మిడివరంలో నూతన ఆలయ ప్రతిష్టా మహోత్సవం.

జనం న్యూస్ మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి ముమ్మిడివరం మండలం తానే లంక శివారు గురుకుల పాఠశాల ప్రక్కన నూతనముగా నిర్మించిన శ్రీ సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిస్థా మహోత్సవం సమరసత సేవా ఫౌండేషన్ వారి పర్యవేక్షణలో హిందూ ధర్మ పరిరక్షణ…

  • March 5, 2026
  • 73 views
ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేసిన సర్పంచ్ లక్ష్మణ్ బాచావార్ .

జుక్కల్ మార్చ్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోoగ్లీ మండల మదన్ హిప్పర్గా గ్రామం లో జుక్కల్ శాసన సభ్యులు తోట లక్ష్మీకాంత్ రావు ఆదేశానుసారం ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో…

  • March 5, 2026
  • 64 views
ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు అందజేత

జనం న్యూస్ మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇటీవల అమలాపురం కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, సాపేవారిపల్లి విద్యార్థులు ఉత్తమ…

  • March 5, 2026
  • 70 views
జడ్పీహెచ్ఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన

జనం న్యూస్ మార్చ్ 5 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) తిమ్మాపూర్ గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ కు సర్పంచ్ ముప్పు మానస మహేందర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 19.90 లక్షల…

  • March 5, 2026
  • 62 views
కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడాని యువతి సేవ చేయడానికి ముందుకు రావాలి. గని శెట్టి

జనం న్యూస్ మార్చ్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం,కే.జగన్నాధపురం గ్రామం, గొంతు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పెరుమాళ్ళ రాజారావు కష్టాలు నల్లా శ్రీను ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్,, రాష్ట్ర…

  • March 5, 2026
  • 68 views
.మృతిని కుటుంబాన్ని పరామర్శ

జనం న్యూస్ మార్చి 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన బుర్రి సాంబయ్య అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే నడికూడ మండలం మాజీ జెడ్పిటిసి కోడెపాక సుమలత కరుణాకర్, నర్సక్కపల్లె…