వరి పంట చిరు సంచుల రకాలను పరిశీలించిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు
జనం న్యూస్ అక్టోబర్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మరియు హత్నూర మండలం మరియు చిలిప్చేడ్ మండలం లోని పణ్యాల, ఫైజాబాద్,చండూరు గ్రామం లో తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం (ఏరువాక కేంద్రం) శాస్త్రవేత్తలు…
సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు బహిర్గతం చేయాలి – డా. మారెల్లి విజయ్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం,క్రైం అక్టోబర్ 28:( జనం న్యూస్) సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలను బహిర్గతం చేయడంలో ఎలాంటి మినహాయింపులు లేవని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేట్ జిల్లా అధ్యక్షుడు డా. మారెల్లి విజయ్ కుమార్ తెలిపారు.…
ఐకెపి పిపిసి సెంటర్ను పరిశీలించిన అగ్రికల్చర్ ఆఫీసర్ రాజశేఖర్
జనం న్యూస్ అక్టోబర్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోని జగ్గంపేట గ్రామ ఐ కే పి పిపిసి సెంటర్ను ఏవో రాజశేఖర్ సందర్శించడం జరిగింది.వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని రైతులు…
జోగుళాంబ గద్వాల్ పోలీస్ బృందం ద్వారా సామజిక అంశాలపై అవగాహ న కార్యక్రమం
జనం న్యూస్ 28 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,ఆదేశాల మేరకు పోలీస్ కళా బృందం వారు గద్వాల్ రూరల్ ఎస్సై సి.హెచ్. శ్రీకాంత్…
నూర్జహాన్ పల్లి గ్రామంలో పశు వైద్య శిబిరం
జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పశుసంపదలో అగ్రస్థానం నిలిచిన నూర్జహాన్ పల్లి గ్రామంలో ఉన్నటువంటి పశువులకు స్థానిక పశువైద్యాధికారి సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 150 తెల్లజాతి పశువులకు 40…
…రోడ్డు కు ఇరువైపులా చెట్లను తొలగింపు
జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మాందరిపేట నుండి పరకాలకు వెళ్లే హైవే రహదారి రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరుగగా మాందరిపేట నుండి గోవిందా పురం గ్రామ క్రాస్ వరకు ఉన్నటువంటి చెట్లను…
ఏ.వి.వి.పురం కాలనీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన జన సైనికులను అభినందించిన జనసేన నాయకులు : ప్రేమ కుమార్
జనం న్యూస్ అక్టోబర్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఏ.వి.వి.పురం కాలనీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి కాలనీ ప్రెసిడెంట్ గా పెద్దింటి సింహాద్రి మరియు జనరల్ సెక్రటరీ గా కలమట వెంకటరావు ఘన విజయం సాధించిన జనసైనికులు,…
భైరవపాలెం పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ హరీష్ బాలయోగి…
జనం న్యూస్ అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా తుఫాన్ ప్రభావంతో ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వసతులను అమలాపురం ఎంపీ…
మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి వాళ్ళు ఈరోజు N S S ప్రత్యేక శిబిరం రెడ్డికాలని M P U P school నందు నిర్వహించడ జరిగింది ఇందులో మొదటి రోజు భాగంగా…
సముద్ర తీర ప్రాంతం నుండి వలస వచ్చిన మత్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు..
జనం న్యూస్ అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామంలో ముమ్మిడివరం సి.ఐ. ఎం.మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్.ఐ. ఐ.అవినాష్ లు…



వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగి
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్
ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళ
పెరిగిపోతున్న చలి.. ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులు
మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం
తోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులు
పేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
మండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు








