శ్రీ శ్రీ శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపు మహోత్సవంలో మన సిరమ్మ
జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈరోజు విజయనగరం, ధర్మపురి లోని పతివాడ వీధిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపు ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా…
శ్రీ శ్రీ శ్రీ విఘ్నేశ్వర భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం: జయితి గ్రామ ఆధ్యాత్మిక క్షేత్రం
జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలంలోని జయితి గ్రామం ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో వెలుగొందుతున్న పవిత్ర క్షేత్రం. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ విఘ్నేశ్వర భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారి…
అవాస్తవాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవు-విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్
జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మొంథా తుఫానుతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రజలకు సహాయక చర్యలు, రక్షణ చర్యలు చేపడుతుం టే, మరోవైపు కొంతమంది వ్యక్తులు తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు…
మొంథా’ తుఫాను పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం-విజయనగరం జిల్లా ఎస్సీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “మొంథా” తుఫాను నేఫధ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.…
చిరయానం సైక్లోన్ షెల్టర్ సందర్శించిన ఎమ్మెల్యే దాట్ల ఎంపీ హరీష్
జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం చిర్ర యానం సైక్లోన్ షెల్టర్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మెoథ తుఫాను…
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు :ఎస్సై
జనం న్యూస్ అక్టోబర్ 27 నడిగూడెం ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించిన, మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై జి.అజయ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం పాత్రికేయులతో మాట్లాడుతూపిల్లల పట్ల ఎప్పటి కప్పుడు తల్లీదండ్రులు అప్రమత్తతో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని,…
తెప్పల రేవులో పర్యటించిన ఎమ్మెల్యే దాట్ల ఎంపీ హరీష్
జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామం తెప్పల రేవు లో పర్యటించి మత్స్యకారులకు స్థానిక ప్రజలకు వివిధ సూచనలు చేసిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు…
వే బ్రిడ్జి నిర్వాహకుల లూటీపై రైతుల ఆగ్రహం
50 రూపాయల బదులు 100 రూపాయలు వసూలు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 27 : ఏన్కూరు మండలం పరిధిలో రైతుల వద్ద నుండి వే బ్రిడ్జి నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని…
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. కడపలోని మాంటిస్సోరి జగతి ఇంటర్నేషనల్ స్కూల్ నందు జరిగిన అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల వాలీబాల్ పోటీల్లో నందలూరు మండలం పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎం.…
రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళపొదలు తొలిగింపు
జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మందరిపేట సూరంపేట గ్రామాలకు వెళ్ళే రోడ్డు కు ఇరువైపులా దట్టంగా పెరిగిన ముళ్ళ పొదలను పిచ్చి మొక్కలను ఎస్సై జక్కుల పరమేశ్వర్ జెసిపి ఏర్పాటు చేయించి…



వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగి
ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్
ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళ
పెరిగిపోతున్న చలి.. ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులు
మండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమం
తోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులు
పేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి
మండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు








