Breaking News
తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ JAC ఉపాధ్యక్షులు దస్తగిర్ (చోటు భాయ్) చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో అండ్ ఈవి నైన్ న్యూస్ స్టేట్ ఇంచార్జ షేక్ మహబూబ ఇవి 9 న్యూస్ కంది మండల్ రిపోర్టర్ మహేందరగారు రంజాన్ పండుగ సందర్భంగా సంగారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SP శ్రీ పారితోష్ పంకజ్ IPS గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా రక్తదాన శిబిరందామగుండంలో నేవీ రాడార్ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి.ఏర్గట్ల పాఠశాలలో మాక్ పార్లమెంట్ – చిన్నారుల చేత ప్రజాస్వామ్య మహాసభ!ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక లో భాగంగా రక్తదాన శిబిరంబిఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టువికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం హెడ్ క్వార్టర్స్ లోని వివిధ విభాగాలను సందర్శించిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రామాజీ ఎంపిటిసి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేఆడపూరు మెడికల్ క్యాంపు ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంఓ మనోరమ
  • March 5, 2026
  • 67 views
మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ల కు సన్మానించిన టీఎన్జీవో సభ్యులు …..

బిచ్కుంద మార్చి 5 జనం న్యూ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన శ్రీమతి సీమ షెట్కర్ కి మరియు వైస్ చైర్మన్ శ్రీమతి భాగ్యలక్ష్మి ప్రేమ్…

  • March 5, 2026
  • 58 views
కుల మతాల అతీతంగా కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడానికి యువతి యువకులు సమాజ సేవ చేయడానికి ముందుకు రావాలి. గని శెట్టి

పయనించే సూర్యుడు మార్చి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యినవిల్లి మండలం,కే.జగన్నాధపురం గ్రామం, గొంతు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న పెరుమాళ్ళ రాజారావు కష్టాలు నల్లా శ్రీను ద్వారా తెలుసుకున్న సూరపురెడ్డి సురేష్,, రాష్ట్ర…

  • March 5, 2026
  • 61 views
జన్మదిన వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు.

జనం న్యూస్ మార్చి 5, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని పరిగి పట్టణం బోయవాడకు చెందిన శివ దంపతుల కుమార్తె మొదటి జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ బీఆరెస్…

  • March 5, 2026
  • 66 views
వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఉచిత మెడికల్ క్యాంపు

జనం న్యూస్ మార్చ్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అనకాపల్లి జీవీఎంసీ టౌన్ & బాలాజిరావు పేట ప్రైమరీ పాఠశాల నందు విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత వైద్య…

  • March 5, 2026
  • 60 views
కందులు మరియు శెనగలు కొనుగోలు కేంద్రాలలో విక్రయించండి .మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 5 తర్లుపాడు మండలం లోని తర్లుపాడు మరియు చెన్నారెడ్డిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతులు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఏర్పాటు చేయనున్న కందులు & శెనగలు కొనుగోలు…

  • March 5, 2026
  • 74 views
నూకాంబిక అమ్మవారి ఆలయ పసిడి కలశ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి

జనం న్యూస్ మార్చ్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి. ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారి ఆలయ పున ప్రతిష్ట, రాజగోపుర ప్రతిష్ట, మహా సంప్రోక్షణ కలశ ప్రతిష్టకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి…

  • March 5, 2026
  • 61 views
జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ మార్చ్ 05-03-2026 జహీరాబాద్ పట్టణం భారీగా విస్తరించడం మున్సిపాలిటీలో శివారు గ్రామాలు విలీనం కావడం పట్టణ జనాభా భారీగా పెరగడం జరిగింది, తెలంగాణ,కర్ణాటక,మహారాష్ట్ర సరిహద్దు జహీరాబాద్ పట్టణం నిత్యం బారి సంఖ్యలో…

  • March 5, 2026
  • 62 views
ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను తొలగించండి.

జనంన్యూస్. 05.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో గ్రామంలో వార్డులలో (సందర్శన ) తిరుగుతూ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న శిధిలావస్థలో ఉన్న ఇండ్లు మరమ్మత్తులు చేసుకోవాలని లేనియెడల…

  • March 5, 2026
  • 64 views
మియాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్: 12.6 గ్రాముల డ్రగ్ స్వాధీనం

జనం న్యూస్ మార్చి 5 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నామని మియాపూర్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు…

  • March 5, 2026
  • 64 views
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సరస్వతి విగ్రహం ప్రతిష్టాపన…

బిచ్కుంద మార్చ్ 5 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం నాడు సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కనుల పండుగ జరిగింది ఈ ప్రతిష్టాపనకు కథ గావ్ మల్లికార్జున్…