Breaking News
వందేమాతర గీతం రచన మరియు ఆలపించిడం జరిగిఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన “డి.పి.యస్” విద్యార్ధి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ప్రజా పాలన ప్రభుత్వం లో నెరవేరిన నారాయణపురం గ్రామ ప్రజల కళపెరిగిపోతున్న చ‌లి.. ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం చాలా అవ‌స‌రంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉత్తమ్ దంపతులుమండలంలో పలుచోట్ల రచ్చబండ కార్యక్రమంతోటి స్నేహితుడు తల్లి అంత్యక్రియలలో పాల్గొన్నా స్నేహితులుపేదలకు అండగా సీఎం సహాయనిధి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డిమండల కేంద్రమం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలుఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
  • October 27, 2025
  • 18 views
ఆరగిద్దలో రాష్ట్రీయ బాల్ స్వాస్థ కార్యక్రమం.

జనం న్యూస్ 27 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక…

  • October 27, 2025
  • 20 views
హైమద్ నగర్ లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు

(జనం న్యూస్ చంటి.అక్టోబర్ 27:) దౌల్తాబాద్: పత్తి రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని హైమద్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి…

  • October 27, 2025
  • 19 views
కార్తీక మాసం గౌరీ పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పోలా అలంకరణ

జనం న్యూస్ అక్టోబర్ 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కార్తీక మాసం మొదటి సోమవారం అగ్గి మర్రి చెట్టు వీధికి చెందిన కాండ్రేగుల వెంకట సూర్యనారాయణ పూర్ణమ్మ దంపతుల కుమారుడు మోహన్ ఆర్థిక సహాయంతో 6000 రూపాయలు ఆర్థిక సహాయంతో…

  • October 27, 2025
  • 19 views
కాశి విశ్వేశ్వరుడుని దర్శించుకున్న శాసనసభ్యుడు- సుందరపు

జనం న్యూస్ అక్టోబర్ 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండల ప్రాంతం మల్లవరం లో వెలసియున్న శ్రీ దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ ఎమ్మెల్యేకు సాలువాతో…

  • October 27, 2025
  • 18 views
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు 2,780 నిధులు విడుదల

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 27 జహీరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ నగర అభివృద్ధి చేపట్టాలని జహీరాబాద్ మున్సిపాలిటీకి దాదాపు 15 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి కాబట్టి వెంటనే సీసీ రోడ్లు మరియు మోరీలు చేపట్టాలి…

  • October 27, 2025
  • 25 views
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మరియు కార్యకర్తలు బిఆర్ఎస్ టీం వర్క్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 27 రహమత్ నగర్ డివిజన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో జహీరాబాద్ వాసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు గెల్పే లక్ష్యంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్వయంగా రంగంలోకి…

  • October 27, 2025
  • 22 views
ఘనంగా పుట్టినరోజు వేడుకలుషేక్ మహబూబ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 26 ,, సంగారెడ్డి, జిల్లా పటాన్చెరు క్యాంప్ ఆఫీస్ లో చార్మినార్, ఎక్స్ ప్రెస్ చీప్ బ్యూరో షేక్ మహబూబ్ పుట్టినసందర్భముగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఆధ్వర్యంలో చార్మినార్,…

  • October 27, 2025
  • 25 views
గంగాభవాని పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి అపూర్వ విరాళాలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 27 తర్లుపాడు లో వెలసిన శ్రీ గంగాభవాని పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి పలువురు దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు. ఈ విరాళాలతో ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి…

  • October 27, 2025
  • 22 views
భద్రాద్రి కొత్తగూడెంలో బిఎస్పీ వాల్ పోస్టర్ విడుదలతడికల శివకుమార్ – బిఎస్పీ జిల్లా అధ్యక్షులు

జనం న్యూస్ అక్టోబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలనే డిమాండ్‌తో వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో మాట్లాడిన బిఎస్పీ…

  • October 27, 2025
  • 25 views
కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి బి శ్రీను నాయక్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 27 రిపోర్టర్ సలికినీడి నాగు ఈరాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని, గిరిజన వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఆంద్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర…