Breaking News
పండిట్ దీనదయాళ్ మండల శిక్షణ మహాభియాన్ విజయవంతంగా ముగింపుగుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ నుండి పెద్దాపురం నవోదయ కు ఎంపిక…ఆరవ వార్డు పరిధిలో సెప్టిక్ ట్యాంక్ నుండి దుర్వాసనఅనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ని సత్కరించిన బీజేపీ నేతలుశాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగాసంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్.సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్శ్రీరామనవమి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీస్నూతనంగా ప్రారంభమైన పశు వైద్య శిబిరంఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ టాక్స్ పేరుతో పర్యాటకుల జేబులకు చిల్లుప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధతలో ప్రభుత్వ తొలి అడుగు : ప్రత్తిపాటి
  • February 23, 2026
  • 63 views
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవములు.

జనం న్యూస్ సెప్టెంబర్ 23, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 39వ వార్షిక బ్రహ్మోత్సవములు తేదీ 27 నుంచి ప్రారంభం కా నున్నాయి. ఆలయ కమిటీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు పాల్గొనాలని 54 హోమగుండాలతో తేదీ…

  • February 23, 2026
  • 63 views
వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జిబి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 22-02-2026 జహీరాబాద్ పట్టణంలోని శుభం కన్వెన్షన్ లో ఈ రోజు జరిగిన మొగుడంపల్లి మండలం గోపన్ పల్లి గ్రామం వార్డు సభ్యులు కె.రాజు సోదరుడు సంజీవ్ వివాహా వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర…

  • February 23, 2026
  • 58 views
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి – చిరాగ్‌పల్లి పోలీసులు సూచన

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 23 0. 02. 2026 మొగుడంపల్లి, ఫిబ్రవరి 22: రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని చిరాగ్‌పల్లి పోలీసులు సూచించారు. ఆదివారం మొగుడంపల్లి ట్రైబల్ వెల్ఫేర్…

  • February 23, 2026
  • 59 views
నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ

జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ సియం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రానున్న…

  • February 23, 2026
  • 62 views
గుండెపోటుతో వీఆర్వో మల్లికార్జున మృతి

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 23 తర్లుపాడు మండలంలోని నాగేండ్ల ముడుపు గ్రామ రెవెన్యూ అధికారి భీమనబోయిన మల్లికార్జున రావు గుండెపోటుతో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా మృతి చెందారు.ఆదివారం హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ఏరియాలో తన మేనమామ నూతన గృహప్రవేశ…

  • February 23, 2026
  • 89 views
పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి

సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ ఫిబ్రవరి 24 జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని హి ఎస్మ్మత్ రావు పెట్ గ్రామపంచాయతీ పరిధిలో 2023 24 సంవత్సరం గాను కేంద్ర…

  • February 23, 2026
  • 59 views
మృతురాలి కుటుంబానికి బియ్యం అందజేసిన ఉపసర్పంచ్ రాజు

జనం న్యూస్ ఫిబ్రవరి23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన మహమ్మద్ జబ్బార్ తల్లి మహమ్మద్ నన్నెమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా పత్తిపాక గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ తుడుం రాజు వార్డ్ మెంబర్లు కలిసి…

  • February 22, 2026
  • 69 views
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన పార్టీ నాయకులు మరియు ప్రజలు

జనం న్యూస్ ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాసపత్రిక రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22/ఫిబ్రవరి /2026 న ముమ్మిడివరం టౌన్ అధ్యక్షులు సన్నిధిరాజు…

  • February 22, 2026
  • 69 views
62,67, 92″మన్ కీ బాత్ కార్యక్రమం” లో కాట్రేను కోన మండలం

జనం న్యూస్ ఫిబ్రవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులో మాట మన్ కీ బాత్ తాజా ఎపిసోడ్‌ను ఈ రోజు అనగా ది .22. 02. 2026 న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ…

  • February 22, 2026
  • 72 views
ఎండల లక్ష్మీనారాయణ ను అదుపులోకి తీసుకొని ఇంటికి తరలింపు.

జనంన్యూస్. 22.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు.బాన్సువాడ పట్టణంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు బాన్సువాడ బయలుదేరిన బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత, బాన్స్వాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ను మార్గమధ్యంలో అంకోల్ గ్రామం లో అరెస్ట్ చేసి…