బీజేపీ నేతలు ,రైతులువినతి పత్రం తహసీల్దార్కి అందజేత
ఏర్గట్ల మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం తక్షణమే ప్రారంభించాలంటూ డిమాండ్ జనం న్యూస్ అక్టోబర్ 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో బీజేపీ నేతలు, రైతులు కలిసి బుదవారం రోజునా తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కురిసిన అతి వర్షాల కారణంగా…
కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొట్టు విష్ణు ని ముందస్తు అరెస్టు చేసిన కూకట్పల్లి పోలీసులు
జనం న్యూస్ అక్టోబర్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బి ఆర్ యస్ పార్టీ తలపెట్టిన ఛలో బస్ భవన్ కార్యక్రమం లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ ఎస్ సీ విభాగ అధ్యక్షులు కూకట్ పల్లి వ్యవసాయ మార్కెట్…
దరువు అంజన్నకు సోషల్ ఎక్సలెన్స్ అవార్డు సామాజిక సేవా రంగాలలో పాల్గొనడం గర్హనీయం
జనం న్యూస్ అక్టోబర్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి దరువు అంజన్న చేసిన సమాజ సేవకు తగిన గుర్తింపు సమాజంలో స్వార్థం ఎక్కువైంది మానవసేవే మాధవ సేవ అన్నారు పెద్దలు కానీ నేడు సమాజంలో స్వార్థం ఎక్కువైందని మనిషిని మనిషిగా…
అసత్య ప్రచారం చేస్తే చర్యలు: ఎస్సై అజయ్ కుమార్
జనం న్యూస్ అక్టోబర్ 09 నడిగూడెం సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఉపేక్షించబోమని ఎస్సై జి.అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు, ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ స్టేటస్…
కాట్రేనికోన మండల ప్రభుత్వ వైద్యశాల వద్ద జిఎస్టి అవగాహన సదస్సు
జనం న్యూస్ అక్టోబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ప్రభుత్వ వైద్యశాల వద్ద జన ఔషధములపై జిఎస్టి తగ్గించడం పట్ల జిఎస్టి మీటింగ్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ హాస్పటల్ డాక్టర్ శ్రావ్య, కమ్యూనిటీ…
బిఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురుకాంగ్రెస్ కార్యకర్తలు..!
జనంన్యూస్. 09. సిరికొండ. కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ ఎస్ పార్టీలో జాయిన్ అయినా గూగులోతు లింబాద్రి .బి ఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రురల్ మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ మరియు పార్టీ రురల్ నియోజకవర్గం ఇంచార్జ్…
బీజేపీ నేతల వినతి పత్రం తహసీల్దార్కి అందజేత
ఏర్గట్ల మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం తక్షణమే ప్రారంభించాలంటూ డిమాండ్ జనం న్యూస్ అక్టోబర్ 08:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో బీజేపీ నేతలు, రైతులు కలిసి బుదవారం రోజునా తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కురిసిన అతి వర్షాల కారణంగా…
అల్లవరం మండల ప్రభుత్వ వైద్యశాల వద్ద జిఎస్టి అవగాహన సదస్సు
జనం న్యూస్ అక్టోబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అల్లవరం మండలం ప్రభుత్వ వైద్యశాల వద్ద జన ఔషధములపై జిఎస్టి తగ్గించడం పట్ల జిఎస్టి మీటింగ్ ఏర్పాటు చేసిన గవర్నమెంట్ హాస్పటల్ సూపర్నెంట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు…
చలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం
విశ్వంభర అక్టోబర్ 09 సంగారెడ్డి జిల్లా, పటాన్చేరు నియోజకవర్గం పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా “చలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.ముందస్తు చర్యల్లో…
మాన్యువర్ కాన్సిరాం,19 వర్ధంతి. ఘనంగా భద్రాద్రి కొత్తగూడెం లో
జనం న్యూస్ 09 భద్రాద్రి కొత్తగూడెం: ఎస్సీ, ఎస్టీ సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో బహుజన్ నాయకుడు మాన్యువర్ కాన్సిరాం 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ అధ్యక్షులు ఆంథోని నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు.ఈ…



మంత్రి అజారుద్దీన్ కు ఉత్తమ్ దంపతుల అభినందనలు
సుదర్శన్ రెడ్డిని కలిసిన సిరికొండ నాయకులు..!
పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రతిభ మెరుగుపడుతుంది
తైక్వాండోలో జిల్లాకు 10 బంగారు పథకాలు..!
కొనుగోళ్లను వేగవంతం చేయండి..!
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
మహాకవి అందెశ్రీ మరణానికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంతాపం
జయ జయహే తెలంగాణ అందెశ్రీ సేవలు అజరామరం
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
కార్తీక 3 వ సోమవారం సందర్భంగా శివాలయాలలో ప్రత్యేక పూజలు








