తీన్మార్ మల్లన్న పై హత్యా ప్రయత్నం దుర్మార్గం . మల్లెల రామనాథం భారత రాజ్యాంగరక్షణ సమితి కన్వీనర్
జనం న్యూస్ 14జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం ) తరతరాలుగా అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్న బీసీల గురించి బడుగు బలహీన వర్గాల గురించి గొంతేత్తుతున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి మల్లన్నను హత్య చేయడం…
జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ 14 జూలై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు చెరువు నీటిని దిగువన ఉన్న పంట పొలాలకు నీటిపారుదల శాఖ, ఇతర శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ముఖ్య…
వసతి గృహాలు గురుకుల పాఠశాలలలో సమస్యలను పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, టిఎజిఎస్,ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదు విభాగం నందు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కి వినతి జనం న్యూస్ 14జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న…
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరింపుల
జనం న్యూస్ జూలై(13) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజవర్గం నూతనకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనకల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మున్నమల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఖబర్దార్ అంటూ మాట్లాడుతున్నారు…
ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బిచ్కుంద జూలై 14 జనం న్యూస్ ఈనెల 15 వ తేదీ రోజు..ఉ. 10 గంటల నుండి, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే.. BRS పార్టీ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గం…
ఆషాడ మాసం సందర్భంగా కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ వారికి ఆషాడం సారే.
జనం న్యూస్ జూలై 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆషాడ మాసం ఆదివారం గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి మహిళలంతా కలిసి అమ్మవారికి పుట్టింటి సారి ను సమర్పించడం జరిగింది. ఆషాడ మాసంలో అమ్మవారికి పసుపు కుంకుమ…
గంగపుత్ర సంఘానికి నాలుగు లక్షల నిధులు అందించిన ఎంపీ అరవింద్
(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్ట్ బెజ్జరపు శ్రీనివాస్) జనం న్యూస్, జులై 14, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండల కేంద్రoలోని గంగపుత్ర సంఘానికి నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిదుల నుండి 4లక్షల ప్రొసీడ్ కాపీని సంఘ సభ్యులకు…
అరుంధతి ఫౌండేషన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 14 రిపోర్టర్ సలికినీడి నాగు జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి శ్రేష్ట పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన సభ తిరుపతిలో ఆదివారం జరిగింది. ఈ సభలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం…
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్లను ప్రజల ముందు ఉంచాలి?
(జనం న్యూస్ 14 జులై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పేర్లను ప్రజల ముందు ఉంచాలని, అర్హతలు లేని వారికే…
విద్యాసంస్థలకు సమీపంలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 14 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో విద్యాసంస్థలకు సమీపంలోని పాన్ షాపుల్లోను, కిరాణా షాపుల్లో సిగరెట్స్, నిషేధిత ఖైనీ, గుట్కాలు, మత్తు కలిగించే ఇతర పొగాకు…