సర్వజన హితం కోసం మహారుద్ర యాగం
జీవితంలో విజయం సాధించడానికి సార్వత్రిక శాంతి మరియు సామరస్యం కోసం మహారుద్ర యాగం జనం న్యూస్ రిపోర్టర్(కిరణ్) నందలూరు అన్నమయ్య జిల్లా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పుర స్కరించుకొని…
కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షలు జనం న్యూస్ ఫిబ్రవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాచండూరు గ్రామంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి…
ఉపాధ్యాయ ఏమ్మెల్సీ ఎన్నికలు కు పటిష్ట బందోబస్తు…
బందోబస్తు కి 300 మంది పోలీసులు. 163 బిఎన్ఎస్ఎస్ ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉన్నది.. ఓటరు కానీవారు పోలింగ్ కేంద్రం వద్దకు అనుమతి లేదు.. పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి..సూర్యాపేట జిల్లా…
నర్సిరెడ్డి గెలుస్తేనే ఓటర్ గెలిచినట్లు జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు.
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఫిబ్రవరి 25 ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్,నల్గొండ,ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉపాధ్యాయ,అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి అత్యధిక మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని టీఎస్ యుటిఎఫ్…
గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి
జనం న్యూస్ ఫిబ్రవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ వివిధ ఉపాధ్యాయ సంఘాలు బలపర్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత…
చివరి ఓటు పోలయ్యేవరకు అప్రమత్తతతో పనిచేయండి మాజీమంత్రి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసినందున, కూటమినాయకులు..కార్యకర్తలు.. బూత్, క్టస్లర్, యూనిట్ ఇన్ ఛార్జ్ లు, సాధికారమిత్రలు పోలింగ్ రోజున ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు…
ఆంధ్ర రాష్ట్ర గౌరవ అవార్డు అందుకున్న నందలూరు విద్యార్థులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్షర పబ్లిక్ స్కూల్ విద్యార్థినులకు శాలువాతో సన్మానించి మొమెంటో గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్ అందించిన విశ్వ మానవధికార పరిషత్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్…
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులై తరగతి గదిలో బోధన చేశారు.…
ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు ఘనంగా సన్మానం
జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి రెబ్బెన మండలం నంబాల ప్రసన్న పరమేశ్వర శివాలయని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ దర్శనం చేశారు వారితో పాటు గా ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి వచ్చిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ…
గిరిజన హాస్టల్ వర్కర్ల పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి
గిరిజన హాస్టల్ వర్కర్ల పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి జనం న్యూస్ పీబ్రవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు డైలీవేజి అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని గిరిజన బాలుర పాఠశాలలో…